ఆంధ్రప్రదేశ్ - Page 154
నాయీ బ్రహ్మణుల కమిషన్ పెంపు.. ఉత్తర్వులు జారీ
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
By అంజి Published on 25 April 2025 6:59 AM IST
గెస్ట్ లెక్చరర్లకు గుడ్న్యూస్.. సర్వీసు పొడిగింపు
గెస్టు లెక్చరర్లకు గుడ్న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల...
By అంజి Published on 25 April 2025 6:41 AM IST
భారీగా వాచీలను వేలం వేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్...
By Medi Samrat Published on 24 April 2025 9:21 PM IST
క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 24 April 2025 7:09 PM IST
సస్పెండ్ అయ్యాక.. దువ్వాడ చెబుతోంది ఇదే..!
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 24 April 2025 4:42 PM IST
'కూలీ' అనే పదం వాడొద్దు, అది బ్రిటిష్ నుంచి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్
ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
By Knakam Karthik Published on 24 April 2025 1:14 PM IST
అమరావతి నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అదే: మంత్రి నారాయణ
ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇతర అధికారులు రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు
By Knakam Karthik Published on 24 April 2025 11:30 AM IST
గుడ్న్యూస్..ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ నేడే ప్రారంభం
ఇవాళ్టి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 24 April 2025 10:24 AM IST
ఆ కేసులో మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 24 April 2025 7:45 AM IST
కదిరిలో అన్నంత పని చేసిన టీడీపీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 23 April 2025 9:15 PM IST
వైసీపీ శాంతి ర్యాలీలు
పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఖండించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:55 PM IST
వారిని కాలగర్భంలో కలిపేస్తాం.. సీఎం చంద్రబాబు హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
By Medi Samrat Published on 23 April 2025 6:09 PM IST














