ఆంధ్రప్రదేశ్ - Page 153
Video: చెట్టు తొర్రలో నాటుసారా నిల్వ..డ్రోన్ కెమెరాతో గుట్టురట్టు
తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు అధునాతన డ్రోన్స్తో తనిఖీలు చేపట్టారు.
By Knakam Karthik Published on 27 April 2025 2:50 PM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 27 April 2025 6:42 AM IST
రేషన్కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 April 2025 6:31 AM IST
మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్రెడ్డికి రిమాండ్
ఏపీ లిక్కర్ స్కాం ఆరోపణలపై అరెస్టయిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాం
By Medi Samrat Published on 26 April 2025 4:15 PM IST
మత్స్యకారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 26 April 2025 4:00 PM IST
వివేకా హత్య కేసు.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది
By Medi Samrat Published on 26 April 2025 2:15 PM IST
గుడ్న్యూస్.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000
సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 26 April 2025 6:40 AM IST
ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 25 April 2025 9:15 PM IST
Hyderabad Metro: ఇంత దారుణమైన నష్టాలా?
హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్ల నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 25 April 2025 8:00 PM IST
ముంబై నటి జత్వానీ వేధింపుల కేసు..పీఎస్ఆర్కు 3 రోజుల కస్టడీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 25 April 2025 3:24 PM IST
మత్స్యకారులకు శుభవార్త.. రేపే అకౌంట్లలోకి రూ.20 వేలు
'మత్స్యకార భరోసా' నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 25 April 2025 10:00 AM IST














