ఆంధ్రప్రదేశ్ - Page 152
8 వేల మందికి ఉద్యోగావకాశాలు.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుపై కాగ్నిజెంట్ ప్రకటన
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 10:23 AM IST
తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 26 Jun 2025 9:25 AM IST
మరో దారుణం.. ప్రియుడు ఫక్రుద్దీన్తో భర్తను చంపించిన అనిత
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య ప్రియుడితో దారుణంగా చంపించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 8:45 AM IST
ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు
ఆంధ్రప్రదేశ్కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 8:00 AM IST
వృద్ధులు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. నేటి నుంచే రేషన్ డోర్ డెలివరీ
ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 Jun 2025 6:42 AM IST
ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:10 PM IST
చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్...
By Medi Samrat Published on 25 Jun 2025 6:55 PM IST
ఆసక్తికర పరిణామం.. వైసీపీలో చేరిన టీడీపీ నేత
టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 25 Jun 2025 6:18 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST
ఇది గివ్ బ్యాక్ టైమ్, ధనవంతులు పేదల బాధ్యత తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 3:16 PM IST
అమరావతిలో మరోసారి భూసేకరణ.. కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మరోసారి భూసేకరణ చేపట్టాలని మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది.
By అంజి Published on 25 Jun 2025 8:31 AM IST
నెలకు రూ.11,500.. వారికి గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
By అంజి Published on 25 Jun 2025 7:51 AM IST














