ఆంధ్రప్రదేశ్ - Page 151
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి.. ఏపీలో ఘటన
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో శుక్రవారం నాడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీ పేలి 62 ఏళ్ల మహిళ మృతి చెందింది. తన ఇంటి దగ్గర ఎలక్ట్రిక్...
By అంజి Published on 27 Jun 2025 4:00 PM IST
పేదల ఇళ్లకు అదనపు సాయంపై మంత్రి కీలక ప్రకటన
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల గృహనిర్మాణ లే అవుట్ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి...
By Medi Samrat Published on 27 Jun 2025 2:49 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
రైతులకు గుడ్న్యూస్.. ఈ నెలాఖరుకు ఖాతాల్లోకి రూ.7,000!
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో పథకం అమలుకు సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు...
By అంజి Published on 27 Jun 2025 1:12 PM IST
తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:39 PM IST
నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది.
By అంజి Published on 27 Jun 2025 11:16 AM IST
ఏపీ స్పేస్ పాలసీ 4.Oపై సీఎం సమీక్ష..లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలకు ఆమోదం
అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:46 AM IST
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:21 AM IST
రేపు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 26 Jun 2025 9:15 PM IST
గంజాయి, డ్రగ్స్పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.
By Medi Samrat Published on 26 Jun 2025 7:37 PM IST
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు
By Medi Samrat Published on 26 Jun 2025 7:15 PM IST
టీటీడీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడు
గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు
By Medi Samrat Published on 26 Jun 2025 4:39 PM IST














