తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది

By Knakam Karthik
Published on : 26 Jun 2025 9:25 AM IST

Andrapradesh, AP Government, Thalliki Vandanam Scheme, Students

తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12 నుంచి 14 వరకూ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బు జమ కానీ వారు గ్రామ/వార్డు సచివాలయాలలో కంప్లైంట్ ఇవ్వొచ్చని మంత్రి లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ గడువు ఇవాళ్టి (జూన్ 26)తో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ఫిర్యాదులను పరిశీలన చేయనున్నారు. అర్హులు అని తేలితే, జూన్ 30 నుంచి వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది.

Next Story