You Searched For "AP Government"
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:38 AM IST
'పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు?'.. ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్న
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 25 March 2025 10:41 AM IST
గుడ్న్యూస్.. నేడు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By అంజి Published on 21 March 2025 7:05 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik Published on 20 March 2025 7:44 AM IST
Andhrapradesh: పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
By అంజి Published on 17 March 2025 6:56 AM IST
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు.. మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్
ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.
By అంజి Published on 14 March 2025 7:33 AM IST
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 11:11 AM IST
కూటమి సర్కార్ కీలక నిర్ణయం..భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు బాధ్యత వారికే
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల...
By Knakam Karthik Published on 6 March 2025 9:33 AM IST
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 5 March 2025 8:03 AM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 28 Feb 2025 7:38 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పింఛన్ల పంపిణీలో పలు మార్పులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పించన్ల పంపిణీలో వెసులుబాటు కల్పించింది. సామాజిక భద్రత పింఛన్లను ఉదయం 7 గంటల నుంచి మాత్రమే అందించేలా...
By అంజి Published on 28 Feb 2025 6:52 AM IST