You Searched For "Students"
బిగ్ అప్డేట్..రేపే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 April 2025 5:03 PM IST
నేటి నుంచే ఎప్సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్సెట్లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 April 2025 6:43 AM IST
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 6:43 AM IST
విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు
ఛత్తీస్ఘర్లోని బిలాస్పూర్ జిల్లాలో ఎన్సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...
By అంజి Published on 27 April 2025 12:22 PM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఎల్లుండి నుండే సెలవులు
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు ఎల్లుండి నుంచి (ఏప్రిల్ 24వ తేదీ) నుంచి సమ్మర్ హాలిడేస్ మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
By అంజి Published on 22 April 2025 8:11 AM IST
జేఈఈ అడ్వాన్స్డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST
విద్యార్థులను జంధ్యం తొలగించమన్నందుకు.. ఇద్దరు గార్డులు సస్పెండ్
కర్ణాటకలోని శివమొగ్గలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో నియమించబడిన ఇద్దరు హోంగార్డులను పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ఇద్దరు...
By అంజి Published on 19 April 2025 12:45 PM IST
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు..ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో ఇద్దరు మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 18 April 2025 7:56 AM IST
ఫస్ట్ ఇయర్లో 70%, సెకండియర్లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్: లోకేష్
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్టు మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 12 April 2025 11:44 AM IST
రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..వాట్సాప్లోనూ రిజల్ట్స్
ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 11 April 2025 11:56 AM IST
వేసవి సెలవులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది
By Knakam Karthik Published on 10 April 2025 10:13 AM IST