You Searched For "Students"
బాసర ఐఐఐటీలో ప్రవేశాలు..దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్
బాసర ఆర్జీయూకేటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే (జూన్ 21) ఆఖరు తేదీ.
By Knakam Karthik Published on 19 Jun 2025 1:00 PM IST
విద్యార్థులకు శుభవార్త..ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Jun 2025 7:17 AM IST
విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి
By Knakam Karthik Published on 16 Jun 2025 3:20 PM IST
'తల్లికి వందనం'పథకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
'తల్లికి వందనం' పథకంపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 15 Jun 2025 7:56 AM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్
ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి
By Knakam Karthik Published on 12 Jun 2025 7:30 AM IST
'తల్లికి వందనం' అర్హుల ఫైనల్ లిస్ట్పై మరో బిగ్ అప్డేట్
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 11 Jun 2025 11:05 AM IST
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST
నేడు ఆ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు
పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను 'షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ - 2025' పేరిట ఇవాళ ప్రభుత్వం సత్కరించనుంది.
By అంజి Published on 9 Jun 2025 6:27 AM IST
ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచే లక్ష్యంగా నేటి నుంచి బడి బాట
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభంకానుంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 8:30 AM IST
విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం
2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది
By Knakam Karthik Published on 30 May 2025 6:29 AM IST