You Searched For "Andrapradesh"
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..స్ట్రిక్ట్ రూల్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 22 Feb 2025 5:48 PM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
నో పోస్ట్పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST
అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్..అప్పటి నుంచే పనులు స్టార్ట్
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 22 Feb 2025 11:41 AM IST
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్నాయుడు
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 12:33 PM IST
కేంద్రజలశక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:57 AM IST
టీడీపీ ఆఫీస్పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:44 AM IST
ఏపీలో యువతకు గుడ్న్యూస్..ఆ ఇళ్ల వద్ద షాపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:25 AM IST
వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 19 Feb 2025 5:36 PM IST
అందుకే చిత్తుగా ఓడించారు..జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
గుంటూరు మిర్చి యార్డ్కు వెళ్లిన జగన్ అబద్ధాలు మాట్లాడారు అని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 2:27 PM IST
సృజనాత్మకతతో కూడిన విద్యనందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:29 PM IST
దోపిడీదారుడు వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? జగన్కు టీడీపీ లేఖ
మాజీ ఎమ్మెల్యే వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కావడంపై తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 4:16 PM IST