You Searched For "Andrapradesh"
కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)
కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 9 March 2026 5:34 PM IST
ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 9 March 2026 4:00 PM IST
రైతన్నలకు శుభవార్త, 2027 నాటికి 60 లక్షల పట్టా పాస్బుక్కుల పంపిణీ..సీఎం కీలక ప్రకటన
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ...
By Knakam Karthik Published on 9 March 2026 3:17 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 9 March 2026 2:31 PM IST
తిరుపతి జిల్లాలో విషాదం..విద్యుత్ ఘాతంతో రెండు ఏనుగులు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 2:25 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 6 March 2026 9:38 PM IST
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 6 March 2026 5:30 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..కీలక శాఖల పురోగతిపై సుదీర్ఘ చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 3 March 2026 12:48 PM IST
విశాఖలో పెను ప్రమాదం..రుషికొండ బీచ్ రోడ్డులో తగలబడ్డ ట్రావెల్స్ బస్సు
విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ సమీపంలో పెను ప్రమాదం తప్పింది
By Knakam Karthik Published on 3 March 2026 12:14 PM IST
చంద్రగ్రహణం ఎఫెక్ట్..రేపు 10 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం
చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను సుమారు పదిన్నర గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
By Knakam Karthik Published on 2 March 2026 7:17 PM IST
పాలనపై 90 శాతం ప్రజా సంతృప్తి ఉండాలి..అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అమరావతి: ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కఠినంగా శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 2 March 2026 5:14 PM IST











