టాప్ స్టోరీస్ - Page 27
Chittoor: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. చెలరేగిన నిరసన
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, చుట్టుపక్కల మండలాల్లో.. శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుజామున దేవలంపేట..
By అంజి Published on 4 Oct 2025 7:55 AM IST
తెలంగాణలో దసరా డిమాండ్.. సెప్టెంబర్లో రూ.3,046 కోట్ల లిక్కర్ అమ్మకాలు
దసరా పండుగ సీజన్లో తెలంగాణలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రూ.3,000 కోట్ల మార్కును దాటాయి.
By అంజి Published on 4 Oct 2025 7:39 AM IST
హైదరాబాద్లో దారుణం.. పెద్దనాన్న వేధింపులు తట్టుకోలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మానవత్వం మంట గలిసింది. డబ్బు కోసం కొందరు తన, మన అనే తేడా లేకుండా విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తున్నారు.
By అంజి Published on 4 Oct 2025 7:24 AM IST
ట్రంప్ అల్టీమేటం.. ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెలీ బందీలు (మృతులు/ బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది.
By అంజి Published on 4 Oct 2025 6:55 AM IST
ఏపీ సర్కార్ భారీ శుభవార్త.. నేడు వారి ఖాతాల్లోకి రూ.15,000
కూటమి ప్రభుత్వం ఇవాళ 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకాన్ని ప్రారంభించనుంది. ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.
By అంజి Published on 4 Oct 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయటా చికాకులు తప్పవు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహ పరుస్తుంది. ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం...
By అంజి Published on 4 Oct 2025 6:22 AM IST
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఏం చేశాడంటే..?
మాజీ ప్రియురాలితో కలిసి జీవించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నాప్ కు ప్రయత్నించాడు.
By Medi Samrat Published on 3 Oct 2025 9:20 PM IST
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు.. ఎస్పీ చెబుతోంది ఇదే..!
తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:30 PM IST
మొదటి భర్తను చావబాదిన భార్య కుటుంబ సభ్యులు.. కారణమేమిటంటే..?
హర్యానాలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళుతుండగా 25 ఏళ్ల వ్యక్తిని ఆపి, అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:00 PM IST
సెంచరీ మిస్ చేసుకున్న తిలక్ వర్మ.. భారతజట్టును కాపాడి..
ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ లో తిలక్ వర్మ భారత జట్టును ఆదుకున్నాడు.
By Medi Samrat Published on 3 Oct 2025 7:20 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 3 Oct 2025 6:59 PM IST
రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా: ప్రశాంత్ కిషోర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.
By Medi Samrat Published on 3 Oct 2025 6:28 PM IST