టాప్ స్టోరీస్ - Page 28
Telangana: రైలులోని వాష్రూమ్లో కొండచిలువ ప్రత్యక్షం, తర్వాత ఏమైందంటే?
రన్నింగ్ ట్రైయిన్లో కొండచిలువ ప్రత్యక్ష కావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది
By Knakam Karthik Published on 29 Oct 2025 12:00 PM IST
దారుణం.. 8వ తరగతి బాలికపై నలుగురు గ్యాంగ్రేప్.. కారులో కిడ్నాప్ చేసి..
హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 29 Oct 2025 12:00 PM IST
Video: కరీంనగర్ టవర్ సర్కిల్లో భారీ అగ్నిప్రమాదం
కరీంనగర్లోని టవర్ సర్కిల్ సమీపంలోని బుధవారం ఉదయం ఒక వస్త్ర షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:26 AM IST
ఏపీలో ఇసుక తవ్వకాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:14 AM IST
మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:03 AM IST
కరీంనగర్లో డాక్టర్ ఆత్మహత్య.. ఫ్రెండ్స్ రూ.1.78 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని..
కరీంనగర్లో అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 43 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 29 Oct 2025 11:00 AM IST
మొంథా తుఫాను విధ్వంసం.. భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరద.. నెలకొరిగిన చెట్లు
రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. నంద్యాల జిల్లాలో కుందూనది, ఏపీ, తెలంగాణ సరిహద్దు లింగాలగట్టు...
By అంజి Published on 29 Oct 2025 10:06 AM IST
భారీ డేటా ఉల్లంఘన.. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్!
భారీ డేటా ఉల్లంఘన జరిగింది. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్ అయినట్టు ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..
By అంజి Published on 29 Oct 2025 9:22 AM IST
మొంథా ఎఫెక్ట్... ఏపీలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ₹2,200 కోట్లు నష్టం!
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది. అనేక జిల్లాల్లో ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నెట్వర్క్లను దెబ్బతీసింది.
By అంజి Published on 29 Oct 2025 8:53 AM IST
గుర్లా కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు.. ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Oct 2025 8:30 AM IST
GHMC వెబ్సైట్లో అందుబాటులోకి ఆస్తి పన్ను సేవలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం, అక్టోబర్ 28న, గతంలో మీసేవా కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్న అన్ని ఆస్తి పన్ను...
By అంజి Published on 29 Oct 2025 8:00 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. 35 మంది డ్రైవర్లను విచారించిన పోలీసులు.. లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం...
By అంజి Published on 29 Oct 2025 7:52 AM IST














