టాప్ స్టోరీస్ - Page 29
Hyderabad: పబ్లపై ఎస్వోటీ దాడులు.. గంజా సేవించిన నలుగురు అరెస్ట్
డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) శుక్రవారం గచ్చిబౌలి, మాదాపూర్లోని రెండు పబ్లపై దాడి చేసింది. పోలీసులు ఆన్-సైట్...
By అంజి Published on 14 Jun 2025 11:10 AM IST
CPGET నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2025 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్...
By అంజి Published on 14 Jun 2025 10:39 AM IST
విమాన ప్రమాదంలో మృతి చెందిన నర్సుపై.. ప్రభుత్వ ఉద్యోగి అవమానకర వ్యాఖ్యలు
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన 39 ఏళ్ల నర్సు రంజిత జి నాయర్ను అవమానిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ రాసినందుకు కేరళ ప్రభుత్వ ఉద్యోగిని...
By అంజి Published on 14 Jun 2025 9:46 AM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశీలించడానికి ఉన్నత స్థాయి బహుళ-క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...
By అంజి Published on 14 Jun 2025 8:53 AM IST
Telangana: గుడ్న్యూస్.. త్వరలోనే 2 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జోడించడంతో, తెలంగాణలోని దాదాపు 80 శాతం కుటుంబాలు, జనాభా ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పరిధిలోకి వచ్చాయనే...
By అంజి Published on 14 Jun 2025 8:14 AM IST
నేడే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఉత్తమ హీరోకు ఎంత ఇస్తారంటే?
నేడు హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు.
By అంజి Published on 14 Jun 2025 7:52 AM IST
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య మిస్సైళ్ల దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా...
By అంజి Published on 14 Jun 2025 7:44 AM IST
చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు
చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 14 Jun 2025 7:10 AM IST
ఎయిర్ ఇండియా క్రాష్ సైట్ శిథిలాల మధ్య.. చెక్కుచెదరని భగవద్గీత లభ్యం
అహ్మదాబాద్లో 265 మంది మృతి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో.. దాదాపు చెక్కుచెదరకుండా ఉన్న భగవద్గీత ప్రతి దొరికింది.
By అంజి Published on 14 Jun 2025 6:54 AM IST
తెలంగాణలో కొత్తగా 571 సర్కార్ బడులు: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 14 Jun 2025 6:27 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున...
By అంజి Published on 14 Jun 2025 6:14 AM IST