టాప్ స్టోరీస్ - Page 30

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్
రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్...

By Medi Samrat  Published on 28 Oct 2025 6:36 PM IST


డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు.

By Medi Samrat  Published on 28 Oct 2025 6:06 PM IST


తెలంగాణ‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణ‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణ‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ వెల్ల‌డించింది.

By Medi Samrat  Published on 28 Oct 2025 5:22 PM IST


National News, Karnataka government, High Court, RSS
కర్ణాటక సర్కార్‌కు షాక్..RSS ఈవెంట్ల ఉత్తర్వులపై హైకోర్టు స్టే

సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కర్ణాటక సర్కార్‌ ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది

By Knakam Karthik  Published on 28 Oct 2025 5:20 PM IST


మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమ‌న్నారంటే..?
మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఏమ‌న్నారంటే..?

రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి, పరిపాలనా సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

By Medi Samrat  Published on 28 Oct 2025 4:49 PM IST


National News, Bihar,  Prashant Kishor, Election Commission
బిహార్, బెంగాల్‌లో ఓటు..ప్రశాంత్ కిశోర్‌కు ఈసీ నోటీసులు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్‌కు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:30 PM IST


Crime News, Hyderabad, Rajendranagar, Air hostess suicide
హైదరాబాద్‌లో జమ్మూకు చెందిన ఎయిర్‌హోస్టెస్ సూసైడ్

హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లో మంగళవారం ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:17 PM IST


Andrapradesh, CycloneMontha, APSDMA, PublicSafety
మొంథా ఎఫెక్ట్‌తో తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు

తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు.

By Knakam Karthik  Published on 28 Oct 2025 4:07 PM IST


National News, Delhi, Central government, Union Cabinet Meeting, farmers and government employees
రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

కేంద్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలను ఆమోదించింది.

By Knakam Karthik  Published on 28 Oct 2025 3:49 PM IST


174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత
174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత

హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఓల్డ్ సిటీలో చారిత్రాత్మక 'మున్షి నాన్' అవుట్ లెట్ ను నేలమట్టం చేశారు.

By Medi Samrat  Published on 28 Oct 2025 3:28 PM IST


ఢిల్లీలో మ‌రోమారు మోగిన ఎన్నిక‌ల న‌గారా..!
ఢిల్లీలో మ‌రోమారు మోగిన ఎన్నిక‌ల న‌గారా..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 12 వార్డులకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించారు.

By Medi Samrat  Published on 28 Oct 2025 3:24 PM IST


Video : రీల్‌ చేస్తూ నదిలో పడిపోయిన‌ బీజేపీ ఎమ్మెల్యే..!
Video : రీల్‌ చేస్తూ నదిలో పడిపోయిన‌ బీజేపీ ఎమ్మెల్యే..!

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన‌ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat  Published on 28 Oct 2025 3:11 PM IST


Share it