తెలంగాణ - Page 90
ప్రతి ఇంటికి ఇంటర్నెట్.. టీ ఫైబర్ సమీక్షలో సీఎం రేవంత్
టీ ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవేంత్...
By అంజి Published on 19 Aug 2025 7:03 AM IST
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
అమీర్పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 6:00 PM IST
ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర...
By Knakam Karthik Published on 18 Aug 2025 4:34 PM IST
రామంతాపూర్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రామంతాపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో మంత్రి...
By Knakam Karthik Published on 18 Aug 2025 4:11 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Aug 2025 3:19 PM IST
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది మోదీ, కిషన్రెడ్డి: సీఎం రేవంత్
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం..దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 2:46 PM IST
రామంతాపూర్ రథోత్సవ విషాదం..ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రామంతపూర్ శ్రీ కృష్ణాష్టమి రథ దుర్ఘటనలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 1:11 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 12:09 PM IST
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు
By Knakam Karthik Published on 18 Aug 2025 11:02 AM IST
Telangana: ఆ రోజే సర్పంచ్ ఎన్నికలపై తుది నిర్ణయం
క్యాడర్ను బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం...
By అంజి Published on 18 Aug 2025 7:44 AM IST
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు: టీపీసీసీ చీఫ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Aug 2025 8:09 PM IST
లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Knakam Karthik Published on 17 Aug 2025 6:00 PM IST














