తెలంగాణ - Page 89
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును...
By Knakam Karthik Published on 19 Aug 2025 5:43 PM IST
'మార్వాడీ గో బ్యాక్' ఎక్కడి నినాదం.?.. వీహెచ్ సీరియస్
మార్వాడీ గో బ్యాక్ ఎక్కడి నినాదం అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు సీరియస్ అయ్యారు.
By Medi Samrat Published on 19 Aug 2025 5:14 PM IST
షాకింగ్ సర్వే.. తెలంగాణలో పెరిగిన నిరుద్యోగం
తెలంగాణలో దాదాపు ఐదుగురు యువకులలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు..అని కేంద్రం నిర్వహించిన తాజా ఉపాధి సర్వేలో వెల్లడైంది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:55 PM IST
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?
సికింద్రాబాద్లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.
By అంజి Published on 19 Aug 2025 1:45 PM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది
By Knakam Karthik Published on 19 Aug 2025 11:57 AM IST
Khammam: విషాదం.. కూతురి పెళ్లి వేడుకలో కుప్పకూలి తల్లి మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం తండాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 19 Aug 2025 7:47 AM IST
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
By అంజి Published on 19 Aug 2025 7:29 AM IST
ప్రతి ఇంటికి ఇంటర్నెట్.. టీ ఫైబర్ సమీక్షలో సీఎం రేవంత్
టీ ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవేంత్...
By అంజి Published on 19 Aug 2025 7:03 AM IST
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
అమీర్పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 6:00 PM IST














