తెలంగాణ - Page 85

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం
అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి.. 10 లక్షల సాయం

అడవి పంది దాడిలో గిరిజనుడు మృతి చెందగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు.

By Medi Samrat  Published on 26 Aug 2025 6:15 PM IST


Telangana, Congress MP Chamala,Bandi Sanjay, Tpcc Chief Mahesh, Bjp
ఓట్ల తొలగింపుపై సుప్రీం ఏం చెప్పిందో గుర్తులేదా బండి సంజయ్?: కాంగ్రెస్ ఎంపీ

దేశంలో ఓట్ల చోరీ గురించి టీపీసీసీ చీఫ్‌ మాట్లాడితే..దానిపై స్పందించకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్...

By Knakam Karthik  Published on 26 Aug 2025 4:42 PM IST


బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం
బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం

మహీంద్రా యూనివర్సిటీలో ఒక అంతర్రాష్ట్ర మాదకద్రవ్య రాకెట్‌ను EAGLE తెలంగాణ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఛేదించింది.

By Medi Samrat  Published on 26 Aug 2025 3:15 PM IST


Union Minister Bandi Sanjay, Congress leaders, Telangana
'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ధ్వజం

కాంగ్రెస్‌ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

By అంజి  Published on 26 Aug 2025 11:36 AM IST


Telangana,  Assembly sessions, Congress Government, Brs, Cm Revanth, Kcr
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 26 Aug 2025 11:34 AM IST


Telangana, Minister Tummala Nageshwar rao, Farmers, Urea Shortage, Central Government, Bjp, Congress, Brs
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ

తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.

By Knakam Karthik  Published on 26 Aug 2025 11:19 AM IST


Meteorological Center, Telangana, APnews, heavy rains
మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని

By అంజి  Published on 26 Aug 2025 7:53 AM IST


Telangana, Hyderabad, Brs, Ktr, Congress, CM Revanth, Pm Modi, Bjp
ఆ ఇద్దరు చెప్పారనే మేడిగడ్డను రేవంత్ రిపేర్ చేయడంలేదు: కేటీఆర్

బీజేపీ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేదు, గాయాలు మాత్రమే చేసింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు

By Knakam Karthik  Published on 25 Aug 2025 5:15 PM IST


Hyderabad, Jubilee Hills Assembly elections, Bypoll, Nodal officers appointed
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సమర్థ నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సమర్థ నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం జరిగింది. నోడల్ అధికారులను నియమిస్తూ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ...

By Knakam Karthik  Published on 25 Aug 2025 4:21 PM IST


Hyderabad, Cm Revanthreddy, Osmania University
మళ్లీ వస్తా..ఒక్క పోలీస్ ఉండొద్దు, ఆర్ట్స్ కాలేజీలో సభ పెడతా: సీఎం రేవంత్

తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 25 Aug 2025 1:52 PM IST


Telangana, Phone Tapping Case, Supreme Court, Congress Government, Brs, Prabhakar rao
ఫోన్ ట్యాపింగ్ కేసు..సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 25 Aug 2025 12:45 PM IST


TPCC chief Mahesh Kumar Goud, BJP MPs, Lok Sabha elections, bogus votes
బోగస్ ఓట్ల వల్లే.. బీజేపీకి 8 మంది ఎంపీలు: టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌

బోగస్ ఓటింగ్ ద్వారా బిజెపి ఎనిమిది లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By అంజి  Published on 25 Aug 2025 10:30 AM IST


Share it