తెలంగాణ - Page 58

విద్యార్థులకు గుడ్ న్యూస్.. IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్నారా.?
విద్యార్థులకు గుడ్ న్యూస్.. IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్నారా.?

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విద్యార్థులకు మద్దతుగా IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్...

By Medi Samrat  Published on 22 Nov 2024 5:00 AM


Telangana : 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌
Telangana : 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టడంతో పాటు

By Medi Samrat  Published on 22 Nov 2024 4:58 AM


మైదా-ఉప్పుతో పైల్స్ ను తగ్గిస్తారట.. అదుపులోకి తీసుకున్న అధికారులు
మైదా-ఉప్పుతో పైల్స్ ను తగ్గిస్తారట.. అదుపులోకి తీసుకున్న అధికారులు

మోసపూరిత వైద్య విధానాలకు పాల్పడుతున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on 22 Nov 2024 4:00 AM


అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా.? : ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్
అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా.? : ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై BRS నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు.

By Medi Samrat  Published on 21 Nov 2024 11:19 AM


గుడ్‌న్యూస్‌.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు
గుడ్‌న్యూస్‌.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు

మాది ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on 21 Nov 2024 9:36 AM


Fraudsters, malicious apps, PM-KISAN, PM YOJANA, TGCyberBureau
పీఎం కిసాన్‌, ఆవాస్‌ పేరుతో మోసాలు.. ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ అలర్ట్

పీఎం కిసాన్‌, పీఎం ఆవాస్‌ యోజన పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కోరింది.

By అంజి  Published on 21 Nov 2024 6:10 AM


school students, ill, eating mid-day meal , Telangana
Telangana: వికటించిన మధ్యాహ్న భోజనం.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. 8 మంది పరిస్థితి విషమం

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం చేసినన తర్వాత 50 మంది విద్యార్థులు అస్వస్థతకు...

By అంజి  Published on 21 Nov 2024 12:47 AM


Telangana : బీర్ ధరలను 35-40 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న BAI
Telangana : బీర్ ధరలను 35-40 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న BAI

యునైటెడ్ బ్రూవరీస్, AB ఇన్‌బెవ్, కార్ల్స్‌బర్గ్ వంటి భారతదేశంలోని అతిపెద్ద బీర్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా...

By Medi Samrat  Published on 20 Nov 2024 1:50 PM


నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్.? : సీఎం రేవంత్‌
నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్.? : సీఎం రేవంత్‌

ఆనాడు పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని మాట ఇచ్చాను.. ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్...

By Medi Samrat  Published on 20 Nov 2024 11:40 AM


Warangal : రూ.15 కోట్ల విలువైన బంగారం దొంగతనం
Warangal : రూ.15 కోట్ల విలువైన బంగారం దొంగతనం

వరంగల్ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. రాయపర్తి మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో దుండగులు అర్థరాత్రి 14.94 కోట్ల రూపాయల విలువైన...

By Medi Samrat  Published on 20 Nov 2024 11:06 AM


Interest free loans, women , Deputy CM Bhatti Vikramarka, Telangana
మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By అంజి  Published on 20 Nov 2024 3:38 AM


CM Revanth Reddy, farmers, Loan waiver, Telangana
రైతులకు సీఎం రేవంత్‌ భారీ శుభవార్త

వరంగల్‌ వేదికగా రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

By అంజి  Published on 20 Nov 2024 12:43 AM


Share it