తెలంగాణ - Page 55
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
By అంజి Published on 28 April 2025 11:37 AM IST
తెలంగాణలో త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
By అంజి Published on 28 April 2025 8:47 AM IST
'భూ సమస్యలకు.. భూ భారతి ట్రిబ్యునళ్లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By అంజి Published on 28 April 2025 6:55 AM IST
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 6:43 AM IST
గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ను మించినవాళ్లు లేరు: కేసీఆర్
శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 27 April 2025 8:05 PM IST
రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 7:10 PM IST
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 27 April 2025 6:55 PM IST
తెలంగాణ కొత్తగా సీఎస్గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 6:37 PM IST
Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ
ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
By Knakam Karthik Published on 27 April 2025 3:03 PM IST
ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్ఎఫ్టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం...
By అంజి Published on 27 April 2025 11:28 AM IST
బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 27 April 2025 10:29 AM IST
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.?
ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 27 April 2025 7:04 AM IST