తెలంగాణ - Page 257
రాజలింగమూర్తి హత్యలో వారి పాత్ర ఉంది : మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
టీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 20 Feb 2025 1:15 PM IST
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి
రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 12:40 PM IST
ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:03 AM IST
కాళేశ్వరం కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్య
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Knakam Karthik Published on 20 Feb 2025 7:36 AM IST
వీలైనంత త్వరగా అమలులోకి భూభారతి: మంత్రి పొంగులేటి
వీలైనంత త్వరగా తెలంగాణలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 6:48 AM IST
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 9:08 PM IST
ఆ ప్లాట్లు కొన్నవారికి గుడ్న్యూస్..25 శాతం రాయితీ కల్పించిన సర్కార్
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 8:05 PM IST
త్వరలోనే ఉపఎన్నికలు, మళ్లీ అధికారంలోకి వస్తాం..కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 5:17 PM IST
హైదరాబాద్లో విషాదం.. గుండెపోటుతో మరో లాయర్ మృతి
హైదరాబాద్లో ఇవాళ మరో లాయర్ గుండెపోటుతో చనిపోయారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 4:28 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం: టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:18 PM IST
కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొని..జనాభా లెక్కల్లో ఉండేలా చూసుకోవాలి: మంత్రి పొన్నం
కుల గణన సర్వేలో సమాచారం ఇవ్వని వారు ఈ నెల 28వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:01 PM IST
యెస్ బాస్ అంటే జైలుకు పోతారు జాగ్రత్త, అధికారుల తీరుపై ఈటల హాట్ కామెంట్స్
ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 2:42 PM IST














