తెలంగాణ - Page 20
రాజీవ్ యువవికాసం పథకం.. తీపికబురు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి
యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
By అంజి Published on 14 May 2025 7:38 AM IST
అలర్ట్.. నేటితో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు
నేటితో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగియనుందని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది.
By అంజి Published on 14 May 2025 7:10 AM IST
రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
నాలుగు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులకు మే చివరి వారం నాటికి రబీ సీజన్ కోసం రైతు భరోసాను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 14 May 2025 6:45 AM IST
తెలంగాణకు ఐఎండీ వార్నింగ్..రానున్న 4 రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 4:38 PM IST
సీఎం రేవంత్ను కలిసిన నూతన ఆర్టీఐ కమిషనర్లు
కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 13 May 2025 3:35 PM IST
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
రైతులకు తీపికబురు.. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ రైతులకు తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశిస్తాయని తెలిపింది.
By అంజి Published on 13 May 2025 8:28 AM IST
గుడ్న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
By అంజి Published on 13 May 2025 7:10 AM IST
వచ్చే నెల నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్: పొంగులేటి
వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తాం..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి...
By Knakam Karthik Published on 12 May 2025 5:34 PM IST
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియామకం
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 12 May 2025 4:05 PM IST
ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:40 PM IST