తెలంగాణ - Page 20
లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.. ఇన్నోసెంట్ అని నిరూపించుకోండి..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన సిట్ చాలా మందిని విచారించిందని.. అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు.
By Medi Samrat Published on 2 Feb 2026 6:07 PM IST
గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:35 PM IST
అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల
జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్...
By Medi Samrat Published on 2 Feb 2026 1:05 PM IST
Phone Tapping Case: కేసీఆర్ను 4 గంటలకుపైగా విచారించిన సిట్.. ఆ తర్వాత..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారాహిల్స్లోని నంది నగర్లోని ఆయన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 2 Feb 2026 12:39 PM IST
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 2 Feb 2026 10:38 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:44 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సింగిల్గానే కేసీఆర్ విచారణ షురూ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు
By Knakam Karthik Published on 1 Feb 2026 4:13 PM IST
సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా: మంత్రి జూపల్లి
నిజామాబాద్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు...
By అంజి Published on 1 Feb 2026 1:40 PM IST
నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక విచారణ బృందం...
By అంజి Published on 1 Feb 2026 7:28 AM IST
Telangana: ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి.. వారం రోజులు మృత్యువుతో పోరాడి..
నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్ల చేసిన కారు దాడిలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య...
By అంజి Published on 1 Feb 2026 6:48 AM IST
జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 7:29 PM IST
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు...
By Medi Samrat Published on 31 Jan 2026 5:32 PM IST














