తెలంగాణ - Page 20
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 3 April 2025 11:45 AM IST
అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలను ఎకో పార్క్ చేస్తాం: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనకు పాతర వేసి, బుల్డోజర్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 April 2025 11:27 AM IST
కాంగ్రెస్ మరో ఘరానా దోపిడీకి తెరలేపింది, ప్రజలకు వెన్నుపోటు పొడవడమే: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ రాయితీ స్కీమ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 3 April 2025 8:37 AM IST
గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం, తెలంగాణలో మరో ఎయిర్పోర్టుకు ఆమోదం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 3 April 2025 6:54 AM IST
Video : ఒక జింకను చంపిన సల్మాన్ ఖాన్పై కేసు పెడితే.. మరి రేవంత్ రెడ్డిపై ఎన్ని పెట్టాలి.?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల విషయంలో జరుగుతున్న ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 8:14 PM IST
గుడ్న్యూస్.. LRS రాయితీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోని లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 2 April 2025 5:11 PM IST
కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..రేపటి వరకు పనులు ఆపాలన్న ధర్మాసనం
కంచ గచ్చిబౌలి భూముల వేలంపై హెచ్సీయూ విద్యార్థులు, వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగాయి.
By Knakam Karthik Published on 2 April 2025 4:45 PM IST
ఢిల్లీ గద్దెపై ఎప్పుడూ మీరే ఉండరు, వారి ధర్మబద్ద కోరిక నెరవేర్చండి: సీఎం రేవంత్
బీసీల ధర్మబద్ద కోరిక అయిన 42 శాతం రిజర్వేషన్లను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 2 April 2025 3:33 PM IST
ఆ 400 ఎకరాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 2 April 2025 3:05 PM IST
HCUలో 3 చెరువులు ఉన్నాయి? హైడ్రా ఎక్కడికి పోయింది?..విధ్వంసం కనిపించడం లేదా?: జగదీశ్ రెడ్డి
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 April 2025 2:33 PM IST
భూములు అమ్మితేనే ప్రభుత్వాన్ని నడుపుతారా? HCU భూ వివాదంపై ఎంపీ ఈటల ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 2 April 2025 11:48 AM IST
విధ్వంసం ఆపడానికి ప్రయత్నించండి, HCU భూమి వేలంపై సీఎంకు రేణూ దేశాయ్ రిక్వెస్ట్
నటి రేణూ దేశాయ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేవంత్ రెడ్డిని వేడుకున్నారు.
By Knakam Karthik Published on 2 April 2025 11:19 AM IST