తెలంగాణ - Page 19
మాట నిలబెట్టుకున్న వీహెచ్
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య ఉద్యమకారుల జ్ఞాపకార్థం స్మారక స్థూప నిర్మాణానికి మాజీ ఎంపీ,...
By Medi Samrat Published on 14 May 2025 5:32 PM IST
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది.
By Knakam Karthik Published on 14 May 2025 5:30 PM IST
ఆంధ్రాలో బీజేపీ బీ టీమ్లు వైసీపీ, టీడీపీ, జనసేన అయితే.. ఇక్కడ బీఆర్ఎస్
బీజేపీ వాళ్లకు మోకాళ్ళ లో మెదడు ఉందని.. వాళ్ళ బుద్ధి లో మార్పు రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.
By Medi Samrat Published on 14 May 2025 5:03 PM IST
విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్లో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 14 May 2025 12:55 PM IST
వారి పర్యటనల కోసం పేదల ఇళ్లు కూల్చుతారా? కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
అందాల పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం రేవంత్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు
By Knakam Karthik Published on 14 May 2025 12:33 PM IST
రాజీవ్ యువవికాసం పథకం.. తీపికబురు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి
యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
By అంజి Published on 14 May 2025 7:38 AM IST
అలర్ట్.. నేటితో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు
నేటితో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగియనుందని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది.
By అంజి Published on 14 May 2025 7:10 AM IST
రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
నాలుగు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులకు మే చివరి వారం నాటికి రబీ సీజన్ కోసం రైతు భరోసాను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 14 May 2025 6:45 AM IST
తెలంగాణకు ఐఎండీ వార్నింగ్..రానున్న 4 రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 4:38 PM IST
సీఎం రేవంత్ను కలిసిన నూతన ఆర్టీఐ కమిషనర్లు
కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 13 May 2025 3:35 PM IST
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST