తెలంగాణ - Page 19
గో సంరక్షణ పాలసీ కోసం.. ముగ్గురు సభ్యుల కమిటీ వేసిన సీఎం రేవంత్
రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు...
By అంజి Published on 18 Jun 2025 6:57 AM IST
నిరుద్యోగ యువతకు బ్యాడ్న్యూస్.. రాజీవ్ యువ వికాసం పథకం నిలిపివేత!
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం నెలకు రూ.9,000 కోట్లకు పెరుగుతుండడంతో, రాజీవ్ యువ వికాసం వంటి కొత్త సంక్షేమ పథకాల ప్రారంభాన్ని...
By అంజి Published on 18 Jun 2025 6:34 AM IST
ఎవరూ ఊహించని ప్రకటన చేసిన రాజా సింగ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 17 Jun 2025 8:47 PM IST
Delhi : ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత.. తెలంగాణ భవన్లో హెల్ప్లైన్ ఏర్పాటు
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు,విద్యార్థులకు సహాయం...
By Medi Samrat Published on 17 Jun 2025 6:12 PM IST
బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు, ఈ నెల 17న రైల్రోకో: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో కార్యక్రమానికి ...
By Knakam Karthik Published on 17 Jun 2025 5:45 PM IST
బనకచర్ల ప్రాజెక్టుపై రేపు తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 17 Jun 2025 4:36 PM IST
బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి హైకోర్టు షాక్
హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 17 Jun 2025 4:00 PM IST
గుడ్న్యూస్..మూడెకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసిన ప్రభుత్వం
రైతు భరోసా'పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 17 Jun 2025 3:30 PM IST
ఆ కారణంగానే 2018 ఎన్నికల్లో ఓటమి..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 2:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హారజయ్యారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 12:18 PM IST
గుడ్న్యూస్..మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (B) ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్ మెట్రో రైలు 2-బీ నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
By Knakam Karthik Published on 17 Jun 2025 11:33 AM IST
ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 17 Jun 2025 7:49 AM IST