తెలంగాణ - Page 18
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం...
By Medi Samrat Published on 4 Feb 2026 3:45 PM IST
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 4 Feb 2026 2:48 PM IST
తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:24 PM IST
Warangal: కాకతీయ జూపార్క్లో మరణించిన తెల్లపులి శరణ్.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు
కాకతీయ జూలాజికల్ పార్క్లోని ముఖ్య ఆకర్షణలలో ఒకటైన శరణ్ అనే తెల్ల మగ పులి మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
By అంజి Published on 4 Feb 2026 1:30 PM IST
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:42 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్కల్యాణ్..ఎప్పుడంటే?
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనన్నారు.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:20 AM IST
మిర్యాలగూడలో నేడు సీఎం రేవంత్ సభ.. ఊపందుకోనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండటంతో ...
By అంజి Published on 4 Feb 2026 8:10 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్రావు డీఎస్పీ హోదా రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2026 7:33 AM IST
శుభవార్త.. తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 4 Feb 2026 7:00 AM IST
సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది మృతి ఘటన..ఎండీకి హైకోర్టు బెయిల్ మంజూరు
సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 9:30 PM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
తెలంగాణకు 4.30 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు: కేంద్రమంత్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Feb 2026 6:49 PM IST














