తెలంగాణ - Page 18
విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..ప్రభుత్వానికి కవిత వార్నింగ్
గ్రూప్-1 విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:49 PM IST
గ్రూప్-1 నియామకాలపై సుప్రీంలో తెలంగాణ సర్కార్కు మరోసారి ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 9 Oct 2025 12:03 PM IST
స్థానిక సమరానికి నోటిఫికేషన్ రిలీజ్..నామినేషన్ల ప్రక్రియ షురూ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది
By Knakam Karthik Published on 9 Oct 2025 11:31 AM IST
కాసేపట్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, మరోవైపు హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరికాసేపట్లో తెరలేపనుంది
By Knakam Karthik Published on 9 Oct 2025 10:07 AM IST
ఉప్పల్, మియాపూర్ ఆర్టీసీ వర్క్షాప్స్ను అమ్మకానికిపెట్టారు..హరీశ్రావు సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ పార్టీ 'చలో బస్ భవన్' కు పిలుపునిస్తే ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 9:58 AM IST
Video: కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్..ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు
"చలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:50 AM IST
నేడు చలో బస్ భవన్కు బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు
By Knakam Karthik Published on 9 Oct 2025 7:04 AM IST
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 8:10 PM IST
Breaking: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా
బీసీ రిజర్వేషన్ల అంశం విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 4:57 PM IST
సంక్షేమ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి దుర్మార్గం: కేటీఆర్
తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 8 Oct 2025 1:13 PM IST
Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య
టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు సయోధ్య కుదిరింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 1:02 PM IST
BREAKING: రెండు దగ్గు సిరప్లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది.
By అంజి Published on 8 Oct 2025 12:30 PM IST














