తెలంగాణ - Page 18
పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రచయిత శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన "పవన్ కళ్యాణ్ హఠావో" పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీని పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 22 Feb 2026 4:37 PM IST
తెలంగాణలో మరో ఎన్నికల నగారా..రేపటి క్యాబినెట్ మీటింగ్లో ZPTC, MPTC ఎన్నికలపై క్లారిటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 22 Feb 2026 2:19 PM IST
భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Medi Samrat Published on 22 Feb 2026 8:31 AM IST
తెలంగాణలో పత్తి రైతులకు తీపికబురు..కొనుగోళ్ల గడువు పొడిగింపు
తెలంగాణ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 9:30 PM IST
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..మార్చి 1 నుండి 3 వరకు ఖాతాల్లోకి 'రైతు భరోసా
తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 5:07 PM IST
తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 21 Feb 2026 4:10 PM IST
2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..రూ. 530 కోట్లతో మాస్టర్ ప్లాన్
తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:22 PM IST
Telangana: ప్రభుత్వ విద్యార్థులకు తీపికబురు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో 'స్టీమ్ రైస్'
తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది.
By అంజి Published on 21 Feb 2026 11:30 AM IST
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్
ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే కేసులో...
By అంజి Published on 21 Feb 2026 9:46 AM IST
తెలంగాణలో ఏసీబీ పంజా..రూ.16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు
By Knakam Karthik Published on 20 Feb 2026 9:50 PM IST
తెలంగాణకు ఊరట..రూ.387 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2026 6:00 PM IST
భూపాలపల్లి కోర్టులో ఏసీబీ రైడ్స్..రూ.5 వేల లంచం తీసుకుంటూ దొరికిన సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా...
By Knakam Karthik Published on 20 Feb 2026 5:34 PM IST














