తెలంగాణ - Page 21
బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్రెడ్డి సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని...
By Knakam Karthik Published on 16 Sept 2025 4:29 PM IST
సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు రాహుల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్ కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
By Knakam Karthik Published on 16 Sept 2025 2:09 PM IST
పాక్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం: కేటీఆర్
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీ కి గౌరవం లేదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు
By Knakam Karthik Published on 16 Sept 2025 12:39 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రూ.146.3 కోట్ల నిధులు విడుదల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 9:50 AM IST
Telangana: ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ..
By అంజి Published on 16 Sept 2025 8:42 AM IST
Telangana: యథావిధిగా నడవనున్న కాలేజీలు.. వెంటనే రూ.600 కోట్ల ఫీజు బకాయిల విడుదల
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ, పీజీ కళాశాలలు సహా ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల మధ్య సోమవారం జరిగిన చర్చలు...
By అంజి Published on 16 Sept 2025 7:13 AM IST
కొండంగల్లో రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
సెప్టెంబర్ 15, సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను...
By Medi Samrat Published on 15 Sept 2025 7:48 PM IST
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు...
By Knakam Karthik Published on 15 Sept 2025 5:50 PM IST
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:40 PM IST
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ ఆహ్వానించాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:24 PM IST
జూబ్లీహిల్స్ గల్లీగల్లీ తిరుగుతా, ప్రచారం నిర్వహిస్తా: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 3:00 PM IST
కమీషన్ల కోసమే రీయింబర్స్మెంట్ పెండింగ్..కాంగ్రెస్పై కవిత ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:56 AM IST














