You Searched For "Telangana"
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం...
By Knakam Karthik Published on 3 Nov 2025 5:30 PM IST
కమీషన్లు రావనే SLBCని పక్కన పెట్టారు, కానీ మేం పూర్తి చేసి తీరుతాం: రేవంత్
ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో కమీషన్లు రావనే పక్కకు పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 5:00 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST
తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది
By Knakam Karthik Published on 3 Nov 2025 12:42 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ విచారం
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
By అంజి Published on 3 Nov 2025 9:01 AM IST
Telangana: నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నేటి నుంచి బంద్ చేపడుతున్నట్టు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య సంఘం...
By అంజి Published on 3 Nov 2025 6:56 AM IST
రాజ్గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్!
బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ప్రధాన పథకాల అమలు సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్...
By అంజి Published on 2 Nov 2025 8:30 PM IST











