You Searched For "Telangana"
సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:42 PM IST
మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా భద్రత, సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 3:35 PM IST
వారందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని...
By అంజి Published on 7 March 2026 6:35 AM IST
అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఖజానా నింపండి..ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభ"లో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను కొనియాడారు
By Knakam Karthik Published on 6 March 2026 7:13 PM IST
తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు.. CBITలో రూ.1.83 లక్షలు, కనీస ఫీజు రూ.45 వేలు
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బి.ఇ, బి.టెక్ కోర్సులకు సంబంధించి కొత్త ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం. 06...
By Knakam Karthik Published on 6 March 2026 1:57 PM IST
తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు : కల్వకుంట్ల కవిత
తిరుమల పర్యటనకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద మాట్లాడారు.
By Medi Samrat Published on 5 March 2026 2:56 PM IST
విషాదం.. వివాహం జరిగిన 8 రోజులకే వధువు ఆత్మహత్య
వివాహం జరిగిన ఎనిమిది రోజులకే 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మార్చి 4వ తేదీ బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్...
By అంజి Published on 5 March 2026 12:09 PM IST
ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 9:00 PM IST
రాజ్యసభ రేసులో 16 మంది.. 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఫిర్యాదులు..!
రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 3 March 2026 4:15 PM IST
హోలీ పూట యాదాద్రి జిల్లాలో విషాదం..ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 3 March 2026 11:30 AM IST
భూదాన్ భూ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూదాన్ భూముల సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
By Knakam Karthik Published on 3 March 2026 10:20 AM IST
సనత్నగర్ ‘టిమ్స్’ ప్రారంభం, 450 మంది వైద్య సిబ్బంది డిప్యూటేషన్
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 3 March 2026 7:40 AM IST











