You Searched For "Andhra Pradesh"
Hyderabad: విదేశాల్లోని భారతీయ విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లింపుల్లో 10 శాతం రాయితీ ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 17 May 2024 5:34 PM IST
AndhraPradesh: ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాకాండపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నారు.
By అంజి Published on 17 May 2024 2:11 PM IST
151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నాం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 16 May 2024 2:13 PM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By M.S.R Published on 16 May 2024 11:04 AM IST
'పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు'.. ధ్వజమెత్తిన చంద్రబాబు
నిన్నటి పోలింగ్లో వైసీపీ శ్రేణుల దాడులను ధైర్యంగా ఎదురించిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టీడీపీ అధినేత...
By అంజి Published on 14 May 2024 3:44 PM IST
ఈ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ ఏమన్నారంటే?
ఎన్నికల పోలింగ్ పూర్తయిందంటే చాలు ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 May 2024 2:47 PM IST
నాగబాబు చెప్పిన పరాయి వాడు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 May 2024 1:58 PM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
AndhraPradesh: సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం ఓటింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
By అంజి Published on 13 May 2024 7:13 PM IST
AP Polls: గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.
By అంజి Published on 13 May 2024 4:53 PM IST
ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి: వైఎస్ షర్మిల
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.
By Srikanth Gundamalla Published on 13 May 2024 11:39 AM IST
రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 13 May 2024 9:08 AM IST