You Searched For "Andhra Pradesh"
Andhrapradesh: రాష్ట్రంలో కొత్త పథకం.. మొదలైన సర్వే
రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది.
By అంజి Published on 9 March 2025 10:42 AM IST
విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
ఆంధ్రప్రదేశ్లోని కోనవానిపాలెం గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 8 March 2025 7:55 AM IST
ఈ వేసవి.. మనకు మరింత కఠినమే..!
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 25 Feb 2025 6:47 PM IST
వైసీపీ నిరసనలు, గందరగోళం మధ్య.. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.
By అంజి Published on 24 Feb 2025 10:58 AM IST
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభమవుతాయి.
By అంజి Published on 24 Feb 2025 8:36 AM IST
Andhrapradesh: రానున్న 3 రోజులు జాగ్రత్త
రాష్ట్రంలో క్రమ క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపిస్తోంది.
By అంజి Published on 24 Feb 2025 6:42 AM IST
Andhrapradesh: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 22 Feb 2025 7:05 AM IST
ఏపీలో పెరిగిపోతున్న జీబీఎస్ కేసులు
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేసిన నరాల సంబంధిత రుగ్మత అయిన గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమంగా...
By Medi Samrat Published on 21 Feb 2025 6:13 PM IST
Srikakulam: చెరువులో స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్కూల్ బస్సు బోల్తా పడి చెరువులో పడిపోయిన ఘటనలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, బస్సులో ఉన్న...
By అంజి Published on 16 Feb 2025 7:53 AM IST
రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లులు..అధికారులపై మంత్రి పయ్యావుల సీరియస్
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 1:08 PM IST
ఏపీలో కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను దారుణంగా హత్య చేశారు.
By అంజి Published on 11 Feb 2025 1:33 PM IST
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు తెలుగువారు మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారని ఒక అధికారి తెలిపారు.
By అంజి Published on 11 Feb 2025 12:01 PM IST