You Searched For "Andhra Pradesh"
Rain Alert : ఏపీకి భారీ వర్ష హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:49 PM IST
ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు.. సీఎం గుడ్న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:56 PM IST
ఢిల్లీ పేలుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్
సోమవారం (నవంబర్ 10, 2025) నాడు తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడిన ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో..
By అంజి Published on 11 Nov 2025 7:33 AM IST
రూ.6384 కోట్ల నష్టం వాటిల్లింది.. తక్షణమే ఆదుకోండి
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని...
By Medi Samrat Published on 10 Nov 2025 3:52 PM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు
రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...
By అంజి Published on 8 Nov 2025 7:43 AM IST
Andhrapradesh: జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. మంత్రి అనగాని కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని
By అంజి Published on 6 Nov 2025 7:20 AM IST
లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 2:51 PM IST
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కా కినాడ...
By Medi Samrat Published on 31 Oct 2025 7:10 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 PM IST
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:30 PM IST
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు
రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Oct 2025 10:41 PM IST











