స్పోర్ట్స్ - Page 147
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:43 PM IST
థర్డ్ అంపైర్ పొరపాటు.. నాటౌట్ని ఔట్ ఇచ్చేశాడు.. చివరకు
బిగ్బాష్ లీగ్ 2023-24 కొనసాగుతోంది. సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ మ్యాచ్లో ఆసక్తికర సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 11:45 AM IST
టీ20 వరల్డ్కప్లో పాక్తో మ్యాచ్కు రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడా..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 6 Jan 2024 4:20 PM IST
టీమిండియా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..తిరిగి టీ-20ల్లోకి విరాట్, రోహిత్!
2022 టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత రోహిత్ , విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 12:25 PM IST
ఆ పిచ్లో అలానే ఆడాలి..బుమ్రా, సిరాజ్పై సచిన్ ప్రశంసలు
టీమిండియా సౌతాఫ్రికా టూర్ను ముగించింది. అక్కడ సఫారీలతో టీ20, వన్డే, టెస్టు సిరీస్లను ఆడింది.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 11:23 AM IST
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగిసింది. చివరి టెస్టు మ్యాచ్లో విజయంతో ఈ టూర్ను ముగించింది భారత్.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 6:07 PM IST
176 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రమ్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 4:04 PM IST
55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్..!
మహ్మద్ సిరాజ్ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు కుప్పకూలిపోయింది. రెండో టెస్టులో సిరాజ్ ఏకంగా 6 వికెట్లతో చెలరేగి సఫారీల భరతం పట్టాడు.
By Medi Samrat Published on 3 Jan 2024 4:25 PM IST
నిప్పులు చెరిగిన సిరాజ్..!
రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై మొహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. 6 వికెట్లు తీసి సిరాజ్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.
By Medi Samrat Published on 3 Jan 2024 3:31 PM IST
ప్రతిష్టాత్మక అవార్డు రేస్లో మెస్సీ, కోహ్లీ.. గెలుపెవరిదో?
విరాట్ కోహ్లీ, మెస్సీ ఇద్దరూ తమతమ ఆటల్లో మేటిగా రాణించారు.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 4:15 PM IST
ఎంఎస్ ధోనీకి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం.. ఎందుకంటే..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్న్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 9:45 PM IST
షమీ నిజమైన దేశభక్తుడు అంటున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..?
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసి చాలా రోజులైంది. ఈ ప్రపంచకప్ 2023లో మహ్మద్ షమీ తన బౌలింగ్తో అద్భుతంగా రాణించాడు.
By Medi Samrat Published on 30 Dec 2023 1:40 PM IST














