స్పోర్ట్స్ - Page 10
14 నెలల సుదీర్ఘ విరామం.. జట్టులోకి తిరిగి వచ్చిన షమీ
ఇంగ్లండ్తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభ మ్యాచ్కు ముందు భారత జట్టు ఆదివారం మూడు గంటల ప్రాక్టీస్ సెషన్ను ప్రారంభించింది.
By Medi Samrat Published on 20 Jan 2025 7:45 AM IST
పెళ్లి చేసుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.. భార్య ఎవరో తెలుసా?
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 20 Jan 2025 7:21 AM IST
ఈ ఇద్దరి గురించే తీవ్రమైన చర్చ.. గంభీర్కు హార్దిక్ కావాలి.. రోహిత్కు గిల్ ఉండాలి..!
ఇంగ్లండ్తో ఫిబ్రవరి 6 నుంచి భారత్లో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం...
By Medi Samrat Published on 19 Jan 2025 11:17 AM IST
గంభీర్ తో గొడవలా..? రోహిత్ సమాధానం ఇదే..!
భారత మెన్స్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.
By Medi Samrat Published on 18 Jan 2025 9:15 PM IST
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్.. కరుణ్ నాయర్ ఎంత స్కోర్ చేశాడంటే.?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Jan 2025 7:44 PM IST
'మాకు ఆప్షన్ లేదు'.. సిరాజ్ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 18 Jan 2025 6:50 PM IST
నో నాయర్.. నో శాంసన్.. నో సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న భారత జట్టు ఇదే..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Jan 2025 3:37 PM IST
'ఓనర్షిప్ కార్డులు' పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఈ పథకం గురించి తెలుసా.?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్తి యజమానులకు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2025 2:32 PM IST
రంజీ జట్టులో కోహ్లీ పేరు
జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి రెండు రౌండ్ల కోసం ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది
By Medi Samrat Published on 17 Jan 2025 7:11 PM IST
కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కాలేడు.. కాబోయే సారథి ఎవరో చెప్పిన మాజీ వికెట్ కీపర్
ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్ను ఢిల్లీ రిటైన్ చేయలేదు.
By Medi Samrat Published on 17 Jan 2025 3:08 PM IST
దీప్తి జివాంజికి అర్జున అవార్డు.. రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఖేల్ రత్న పురస్కారాలు
భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ఖేల్ రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవ...
By Knakam Karthik Published on 17 Jan 2025 2:05 PM IST
Video : 'నా దారికి అడ్డు రాకు..' అంటూ కోపంతో వెళ్లిపోయిన కోహ్లీ..!
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కలవాలనుకునే వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన్ను చూసిన వెంటనే అభిమానులు ఆయన వద్దకు చేరుకుని చుట్టుముడతారు.
By Medi Samrat Published on 17 Jan 2025 10:02 AM IST