జాతీయం - Page 173
అలా జరగొద్దు అంటే, అత్యవసరంగా పిల్లల్ని కనండి..తమిళనాడు సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.
By Knakam Karthik Published on 3 March 2025 4:41 PM IST
Video : కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. కార్యకర్తలతో పోలీసు స్టేషన్కు వెళ్లి..
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తె, ఆమె స్నేహితులను కొంతమంది అబ్బాయిల బృందం వేధింపులకు గురిచేసినందుకు కేంద్ర యువజన...
By Medi Samrat Published on 2 March 2025 8:42 PM IST
మేనల్లుడిని అన్ని పదవుల్లో నుండి తీసేసిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 2 March 2025 7:45 PM IST
మారిన పాస్పోర్టు రూల్స్.. ఇకపై ఆ సర్టిఫికెట్ తప్పనిసరి
పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని...
By అంజి Published on 2 March 2025 8:04 AM IST
ఢిల్లీలోని తమిళనాడు భవన్కు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ జిల్లా చాణక్యపురి ప్రాంతంలో ఉన్న తమిళనాడు హౌస్కు బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 1 March 2025 9:15 PM IST
గుడ్న్యూస్.. మార్చి 8న మహిళల ఖాతాల్లోకి రూ.2500
ఢిల్లీ ప్రభుత్వం మార్చి 8న మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
By Medi Samrat Published on 1 March 2025 7:05 PM IST
ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2025 6:06 PM IST
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు..!
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని మార్చిలో ఎన్నుకోనుంది
By Medi Samrat Published on 1 March 2025 4:30 PM IST
15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 1 March 2025 3:15 PM IST
వాట్సాప్లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
తన 21 ఏళ్ల భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన.. కేరళలోని కాసరగోడ్ వాసిపై కేసు నమోదైంది.
By అంజి Published on 1 March 2025 11:28 AM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
బ్రేకింగ్ : భారత్లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!
భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు.
By Medi Samrat Published on 28 Feb 2025 7:39 PM IST














