తాజా వార్తలు - Page 832
24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన 'కీచక' టీచర్
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు...
By Medi Samrat Published on 23 Jun 2025 4:24 PM IST
మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, అమరావతిలో 10 సంస్థలకు భూ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయ్యింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 4:17 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు నోటీసు పంపించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:48 PM IST
అనుమానంతో భార్యను లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. ఆ తర్వాత ఒక్కడే..
భర్తతో కలిసి లాడ్జిలోకి వెళ్లిన మహిళ ఆ తర్వాత శవమై కనిపించింది.
By Medi Samrat Published on 23 Jun 2025 3:25 PM IST
సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:18 PM IST
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:39 PM IST
జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:09 PM IST
టైటిల్లో 'జానకి' పదం.. సినిమా రిలీజ్కు నో చెప్పిన సెన్సార్ బోర్డు
కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి నటించిన మలయాళ చిత్రం 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' విడుదలను సెన్సార్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను (CBFC)...
By అంజి Published on 23 Jun 2025 1:30 PM IST
రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం
రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 1:26 PM IST
రప్పా, రప్పాతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? హరీష్రావుకు పొంగులేటి వార్నింగ్
రప్పా..రప్పా అంటూ ధర్నాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 12:57 PM IST
Hyderabad: కుషాయిగూడలో నకిలీ స్కూల్
అసలు స్కూల్ పేరుతో నకిలీ స్కూల్ వెలసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
By అంజి Published on 23 Jun 2025 12:17 PM IST
గుడ్న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ..మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో రైతు భరోసా నిధుల జమపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 12:01 PM IST














