తాజా వార్తలు - Page 730
మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 19 July 2025 4:38 PM IST
రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
By Medi Samrat Published on 19 July 2025 4:37 PM IST
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను..'.. ఆప్కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!
పంజాబ్లో ఆప్కు షాక్ తగిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి...
By Medi Samrat Published on 19 July 2025 4:22 PM IST
జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ
మాజీ సీఎం జగన్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 19 July 2025 4:01 PM IST
'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'
గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 19 July 2025 3:43 PM IST
మద్యం ప్రియులకు బ్యాడ్న్యూస్..రేపు లిక్కర్ షాపులు బంద్
హైదరాబాద్లో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 19 July 2025 3:41 PM IST
పట్టపగలు.. మైనర్ బాలికకు నిప్పంటించి చంపాలనుకున్నారు..!
ఒడిశాలోని పూరీలోని నీమపాడ బ్లాక్లోని బలండా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను అగంతకులు తగలబెట్టి చంపడానికి ప్రయత్నించారు
By Medi Samrat Published on 19 July 2025 3:33 PM IST
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 19 July 2025 3:24 PM IST
Video: గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో మంటలు..తప్పిన పెను ప్రమాదం
రాజస్థాన్లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 19 July 2025 3:10 PM IST
ప్రైవేట్ పార్ట్పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఫతేహాబాద్లోని కుటక్పూర్ గైలా గ్రామంలో మొక్కజొన్నలు(కార్న్) తిని ఉమ్మడంతో పిల్లల మధ్య జరిగిన గొడవలో 10 ఏళ్ల...
By Medi Samrat Published on 19 July 2025 2:30 PM IST
రెయిన్ అలర్ట్..హైదరాబాద్లో మళ్లీ ఉరుములు, మెరుపులతో వానలు
సిటీకి మళ్లీ వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. శనివారం హైదరాబాద్లో వర్షాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది,
By Knakam Karthik Published on 19 July 2025 1:50 PM IST
సుకన్య సమృద్ధి యోజన ఖాతా.. ఇంట్లోనే తెరవండి ఇలా..
ఆడపిల్లల పైచదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పొదుపు పథకం 'సుకన్య సమృద్ధి యోజన'. ఇతర పొదుపు పథకాల కన్నా ఎక్కువ వడ్డీ...
By అంజి Published on 19 July 2025 1:45 PM IST














