తాజా వార్తలు - Page 69
Rafale Jets : 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే భారీ ప్రతిపాదనకు భారత్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 12 Feb 2026 3:31 PM IST
కొత్త టైటిల్ చెప్పే వరకు మీ సినిమా విడుదల కాదు : సుప్రీం
మనోజ్ బాజ్పేయి 'ఘూష్ఖోర్ పండత్' సినిమా కేసులో చిత్ర నిర్మాత నీరజ్ పాండేని సుప్రీంకోర్టు మందలించింది.
By Medi Samrat Published on 12 Feb 2026 3:09 PM IST
మాట నిలబెట్టుకోలేదు.. అందుకే జైలుకు వెళ్లాడు..!
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
By Medi Samrat Published on 12 Feb 2026 2:10 PM IST
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి..బాపుఘాట్ అభివృద్ధిపై రాజ్నాథ్ సింగ్తో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 1:22 PM IST
బస్సు అగ్నిప్రమాదాలపై కేంద్రం సీరియస్..జేసల్మేర్, కర్నూలు ఘటనల్లో విస్తుపోయే నిజాలు
జేసల్మేర్ - జోధ్పూర్ మరియు కర్నూలు - బెంగళూరు బస్సు అగ్నిప్రమాదాల ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది
By Knakam Karthik Published on 12 Feb 2026 12:40 PM IST
కెనడా షూటర్ 18 ఏళ్ల ట్రాన్స్జెండర్ మహిళగా గుర్తింపు
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నిన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 11:58 AM IST
జగ్గారెడ్డి హంగామాపై సీరియస్గా స్పందించిన ఎన్నికల కమిషన్
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది.
By Knakam Karthik Published on 12 Feb 2026 11:30 AM IST
దేశవ్యాప్త సమ్మెకు రాహుల్ గాంధీ పూర్తి మద్దతు
దేశవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పూర్తి మద్దతు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:47 AM IST
అజిత్ పవార్ ప్లేన్ ప్రమాదం..క్షేత్రస్థాయిలో DGCA దర్యాప్తు
అజిత్ పవార్ సహా మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని నలుగురు సీనియర్ డీజీసీఏ అధికారుల బృందం బుధవారం సందర్శించింది.
By Knakam Karthik Published on 12 Feb 2026 10:39 AM IST
ఏపీ గ్రూప్-1 విచారణలో బిగ్ ట్విస్ట్.. సిట్ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం
గ్రూప్-1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుత సిట్ను...
By Knakam Karthik Published on 12 Feb 2026 8:50 AM IST
HYD: మారుతున్న ప్రగతినగర్ చెరువు రూపరేఖలు..1.5 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్
ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది.
By Knakam Karthik Published on 12 Feb 2026 8:00 AM IST
బెంగళూరులో ఘోరం..తండ్రి కళ్లముందే ఇద్దరు చిన్నారులను బలితీసుకున్న స్కూల్ బస్సు
కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Feb 2026 7:20 AM IST














