తాజా వార్తలు - Page 70
జాన్వీ కపూర్ను అంతగా బాధపెట్టారా..?
మరణ వార్తలను మీమ్స్గా మార్చడంపై నటి జాన్వీ కపూర్ బాధను వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 Dec 2025 9:10 PM IST
Mancherial : కుర్కురే ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకున్న చిన్నారి హత్యాచార కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 2 Dec 2025 8:20 PM IST
ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న అర్జున్ టెండూల్కర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న అర్జున్ టెండూల్కర్, మధ్యప్రదేశ్తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరపున...
By Medi Samrat Published on 2 Dec 2025 7:30 PM IST
డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టిన శంకర్
భారతీయ సినిమా చరిత్రలో సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ షణ్ముగం ఇటీవలి సంవత్సరాలలో వరుస పరాజయాలను చవిచూశారు.
By Medi Samrat Published on 2 Dec 2025 6:40 PM IST
మారనున్న నెల్లూరు మేయర్
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 6:02 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం...
By Medi Samrat Published on 2 Dec 2025 5:50 PM IST
కాటన్ ధరల స్థిరీకరణకు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ చర్యలు
కాటన్ ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Dec 2025 5:30 PM IST
తెలంగాణ రాజ్భవన్ అధికారిక నివాసం పేరు మార్పు
తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ కు పేరు మారింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:56 PM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
పనులు చేయడమే కాదు, రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి: సీఎం రేవంత్
దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:32 PM IST
పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 4:03 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST














