తాజా వార్తలు - Page 71
తెలంగాణ రాజ్భవన్ అధికారిక నివాసం పేరు మార్పు
తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ కు పేరు మారింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:56 PM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
పనులు చేయడమే కాదు, రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి: సీఎం రేవంత్
దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:32 PM IST
పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ఎక్స్ పైరీ అయిపోయిన ఆహార పదార్థాలను శ్రీలంకకు పంపించి విమర్శల పాలైంది.
By Medi Samrat Published on 2 Dec 2025 4:03 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST
వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 2 Dec 2025 3:33 PM IST
రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 3:02 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు, డిలీట్ చేసుకోవచ్చు..కేంద్రం క్లారిటీ
సంచార్ సాథీ యాప్ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య...
By Knakam Karthik Published on 2 Dec 2025 2:16 PM IST
మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లే!!
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (37) IPL 2026 మినీ-వేలంలోకి ప్రవేశించడం లేదని ధృవీకరించాడు.
By అంజి Published on 2 Dec 2025 1:30 PM IST
ఉద్యోగుల డీఏ విలీనం ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరవు భత్యం (DA) విలీనం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 2 Dec 2025 1:29 PM IST
ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత
ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి...
By Knakam Karthik Published on 2 Dec 2025 1:13 PM IST
డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు
పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది.
By అంజి Published on 2 Dec 2025 1:06 PM IST














