తాజా వార్తలు - Page 72
తెలంగాణలో వచ్చినట్టే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అశాభావం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 4 July 2025 7:20 PM IST
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు...
By Medi Samrat Published on 4 July 2025 6:50 PM IST
నేను కేబినెట్ మంత్రిని.. నాపైనే దాడి చేస్తే ఎలా.?
బెంగాల్ కేబినెట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ అండ్ లైబ్రరీ శాఖ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి కారుపై గురువారం దాడి జరిగింది.
By Medi Samrat Published on 4 July 2025 6:15 PM IST
కొటక్ 'కన్యా స్కాలర్షిప్' రూ.లక్షన్నర వరకు సాయం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇబ్బందులు పడకుండా కోటక్ మహీంద్రా గ్రూప్ స్కాలర్షిప్లు అందిస్తోంది.
By అంజి Published on 4 July 2025 5:29 PM IST
ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి...
By అంజి Published on 4 July 2025 5:04 PM IST
కాలేజీలోనే మద్యం సేవించేవాడు.. లా కాలేజీ అత్యాచారం కేసులో నిందితుడి గురించి వెలుగులోకి సంచలన విషయాలు
కోల్కతా గ్యాంగ్రేప్ కేసు నిందితుడు మనోజిత్ మిశ్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.
By Medi Samrat Published on 4 July 2025 4:56 PM IST
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్
తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
By అంజి Published on 4 July 2025 4:12 PM IST
తెలంగాణలో పరిపాలన బాగుంది.. ఖర్గే 'కితాబు'
మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు.
By Medi Samrat Published on 4 July 2025 4:08 PM IST
ఎడ్జ్బాస్టన్లో భారత్ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.
By Medi Samrat Published on 4 July 2025 3:31 PM IST
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 July 2025 3:24 PM IST
రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం : సీఎం రేవంత్
దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 July 2025 3:09 PM IST
న్యాయమూర్తులలో కాదు.. న్యాయంలో దేవుడిని వెతకండి: సుప్రీంకోర్టు
న్యాయమూర్తులలో కాదు, న్యాయంలో దేవుడిని వెతకాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు సూచించింది.
By అంజి Published on 4 July 2025 2:34 PM IST