తాజా వార్తలు - Page 68
న్యూ ఇయర్ వేళ.. గట్టి షాకిచ్చిన గిగ్ వర్కర్స్.. నిలిచిపోయిన ఆన్లైన్ డెలివరీలు..!
కొత్త సంవత్సరానికి కౌంట్డౌన్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం పలుకుతుంది.
By Medi Samrat Published on 31 Dec 2025 1:45 PM IST
Konaseema: శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు
కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
By అంజి Published on 31 Dec 2025 1:39 PM IST
జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్
డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:28 PM IST
Telangana: యాసంగి యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం
లంగాణలో యాసంగి సీజన్లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు
By Knakam Karthik Published on 31 Dec 2025 1:17 PM IST
Video: ఎవరూ అలా చేయొద్దని చేసి చూపించాడు..తర్వాత అరెస్టయ్యాడు
ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడు చేసిన పనితో పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:03 PM IST
యూట్యూబర్ అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలి: హిందూ సంఘాలు
హిందూ దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్ను భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:57 PM IST
ఆ సెంటిమెంట్తో అధికారంలోకి రావాలనేది హరీశ్రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 12:34 PM IST
SSC GD Constable: 25,487 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు
కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలు ఉన్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:33 PM IST
విషాదం.. మలయాళీ సూపర్స్టార్ మోహన్లాల్ తల్లి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ తల్లి..
By అంజి Published on 31 Dec 2025 12:05 PM IST
చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం...
By అంజి Published on 31 Dec 2025 11:48 AM IST
కాలుష్య రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్.. తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 31 Dec 2025 11:25 AM IST
పాలమూరు-రంగారెడ్డిపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రేపు ప్రజాభవన్లో పాలమూరు-రంగారెడ్డిపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 11:00 AM IST














