తాజా వార్తలు - Page 662
భారత్పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.
By Medi Samrat Published on 6 Aug 2025 8:09 PM IST
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్మెన్ సచిన్...
By Medi Samrat Published on 6 Aug 2025 7:44 PM IST
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని...
By Medi Samrat Published on 6 Aug 2025 6:54 PM IST
చైనా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 6 Aug 2025 6:10 PM IST
నేను ప్రమోట్ చేసింది 'గేమింగ్ యాప్'.. చాలా రాష్ట్రాల్లో లీగల్ : విజయ్ దేవరకొండ
దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 5:30 PM IST
ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్న ఉగ్రవాద సంస్థ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది.
By Medi Samrat Published on 6 Aug 2025 5:29 PM IST
ఆపండి మీ డ్రామాలు, అమలు చేయండి కామారెడ్డి డిక్లరేషన్: అరుణ
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల ధర్నాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 4:36 PM IST
ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు
రైతుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు రైలు(KISAN RaiL) సేవలు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవంతంగా కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 6 Aug 2025 4:33 PM IST
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు.. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక...
By Medi Samrat Published on 6 Aug 2025 4:21 PM IST
మహిళలకు రాఖీ బహుమతిగా ఆ పథకం..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:48 PM IST
ఢిల్లీ వేదికగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:07 PM IST














