తాజా వార్తలు - Page 59
'పనితీరు సరిగా లేని వారికి గుడ్బై చెప్తా'.. టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
"పనితీరు సరిగా లేని" నాయకులకు మరోసారి అవకాశం రాదని, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 30 Jun 2025 7:14 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 6,238 పోస్టులకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు రైల్వే బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 6238 టెక్నీషియన్ పోస్టులకు నియామకాలకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
By అంజి Published on 30 Jun 2025 6:57 AM IST
చెత్త లారీలో యువతి మృతదేహం లభ్యం.. కాళ్లను మెడకు కట్టి, ఆపై బ్యాగులో నింపి
బెంగళూరులో శనివారం రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ చెత్త ట్రక్కులో కాళ్లు మెడకు కట్టి, బ్యాగులో నింపి ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది.
By అంజి Published on 30 Jun 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర...
By జ్యోత్స్న Published on 30 Jun 2025 6:26 AM IST
ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 9:27 PM IST
మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్కు మంత్రి లోకేశ్ కౌంటర్
మాజీ సీఎం జగన్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:49 PM IST
ఆదిలాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:18 PM IST
గుడ్న్యూస్..మెడికల్ స్టూడెంట్స్కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 7:15 PM IST
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
సుపరిపాలనపై టీడీపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్..నారా లోకేశ్ దిశానిర్దేశం
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
By Knakam Karthik Published on 29 Jun 2025 5:27 PM IST
అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 4:58 PM IST
బీజేపీ ఎంపీకి మరోసారి బెదిరింపులు, దమ్ముంటే కాపాడుకోవాలని ఫోన్ కాల్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఇ
By Knakam Karthik Published on 29 Jun 2025 4:38 PM IST