తాజా వార్తలు - Page 58
మళ్లీ చిక్కుల్లో పడ్డ షారుఖ్ ఖాన్ కొడుకు..!
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులోని ఓ పబ్లో జరిగిన కార్యక్రమంలో అసభ్యకరమైన సైగలు చేశారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 6 Dec 2025 4:23 PM IST
విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
By Medi Samrat Published on 6 Dec 2025 4:16 PM IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం.. 1,000 సీసీ కెమెరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్
డిసెంబర్ 8 నుండి 9 వరకు మీర్బన్పేటలోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వేదిక సిద్ధమైంది.
By అంజి Published on 6 Dec 2025 1:30 PM IST
ఎక్కువగా తినేశారా?.. అరగాలంటే ఇలా చేయండి
తిన్న తర్వాత 10 నిమిషాలు ఆగి కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
By అంజి Published on 6 Dec 2025 12:57 PM IST
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా తేదీని ప్రకటించిన ఐఐటీ రూర్కీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షను మే 17, 2026న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Dec 2025 12:00 PM IST
హైదరాబాద్లో 'ఆపరేషన్ కవచ్'.. 5000 మంది పోలీసులతో తనిఖీలు
నగరంలో హవాలా లావాదేవీలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అనధికార రవాణా, ఇతర నేర కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్ కవచ్'ను ప్రారంభించారు.
By అంజి Published on 6 Dec 2025 11:16 AM IST
Andhrapradesh: మహిళకు ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ వదిలేసిన వైద్యులు.. ఐదుగురు సస్పెండ్
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో వైద్యులు..
By అంజి Published on 6 Dec 2025 10:39 AM IST
ఇండిగో విమానాల రద్దు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఇండిగో విమానాల రద్దు కారణంగా శనివారం ఐదవ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.
By అంజి Published on 6 Dec 2025 10:20 AM IST
BSBD అకౌంట్లపై ఆర్బీఐ గుడ్న్యూస్
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది.
By అంజి Published on 6 Dec 2025 9:49 AM IST
పల్నాడులో మహిళ మృతి, శిశువు అదృశ్యం.. హత్య చేశారని అనుమానం!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం రాత్రి ఓ మహిళ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆమె ఏడు నెలల కుమారుడు అదృశ్యమయ్యాడు.
By అంజి Published on 6 Dec 2025 9:00 AM IST
భారత్ కొత్త రెంట్ (అద్దె) నిబంధనలు-2025 ఇవిగో..
ఇల్లు అద్దెకు తీసుకుని, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, గందరగోళ ఒప్పందాలు, ఆకస్మిక ఇంటి యజమాని సందర్శనలు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారా?...
By అంజి Published on 6 Dec 2025 8:43 AM IST
సిరి సంపదలను కలిగించే 'వ్యూహ లక్ష్మి'.. పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలంటే?
తిరుమల శ్రీవారి వక్ష స్థలంలో 'వ్యూహ లక్ష్మి' కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు.
By అంజి Published on 6 Dec 2025 8:05 AM IST














