తాజా వార్తలు - Page 44
మహిళ ప్రాణాలు తీసిన తాంత్రికుడు.. పూజలో భాగంగా బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అజంగఢ్కు చెందిన 35 ఏళ్ల మహిళ.. స్థానిక...
By అంజి Published on 8 July 2025 10:52 AM IST
హైడ్రా చర్యలతో బతికిన 'బతుకమ్మకుంట' చెరువు
హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణలో భాగంగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్లో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 8 July 2025 10:34 AM IST
ఇంటర్తో 3,131 పోస్టులు.. దరఖాస్తు తేదీ ఎప్పటి వరకు అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్ఎస్ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 8 July 2025 10:16 AM IST
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుటుంబంలో విషాదం
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 8 July 2025 9:45 AM IST
బంగ్లాదేశ్, జపాన్ సహా 14 దేశాలపై ట్రంప్ టారిఫ్ బాంబు.. భారత్తో భారీ ఢీల్..!
భారత్తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 8 July 2025 9:31 AM IST
పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు, ముగ్గురు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 8 July 2025 9:18 AM IST
Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:21 AM IST
దినఫలాలు : నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.
By జ్యోత్స్న Published on 8 July 2025 8:10 AM IST
మహిళా సంఘాలకు గుడ్న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:04 AM IST
Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA
నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది.
By Knakam Karthik Published on 8 July 2025 7:42 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం..దంపతులు సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది.
By Knakam Karthik Published on 8 July 2025 7:29 AM IST
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 7:14 AM IST