తాజా వార్తలు - Page 44
12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 6:30 PM IST
భయ్యా ఏం చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్ ఎంత పని చేశాడంటే..
బెంగళూరుకు చెందిన ర్యాపిడో డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన పని వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 8 Nov 2025 5:40 PM IST
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. సిరీస్ మనదే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 8 Nov 2025 4:50 PM IST
కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కుప్పంలోని ఏడు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 8 Nov 2025 4:19 PM IST
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది : టీపీసీసీ చీఫ్
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:25 PM IST
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
హనోయ్కు వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్లైన్స్ విమానంలోని ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి 12 గంటలకు పైగా చిక్కుకుపోయారు.
By Medi Samrat Published on 8 Nov 2025 3:02 PM IST
Australia vs India : షాకింగ్.. ప్లేయింగ్-11 నుంచి తిలక్ వర్మ ఔట్..!
ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓడాడు.
By Medi Samrat Published on 8 Nov 2025 2:20 PM IST
ఆ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డా.. అక్కడే పవన్ పర్యటన.!
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
By Medi Samrat Published on 8 Nov 2025 1:44 PM IST
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి...
By అంజి Published on 8 Nov 2025 1:36 PM IST
ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఇవిగో
మనలో ఒత్తిడి పెరగడం వల్ల.. భయం, ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, అల్జీమర్స్ వంటి సమస్యలు..
By అంజి Published on 8 Nov 2025 12:47 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా...
By అంజి Published on 8 Nov 2025 11:52 AM IST
'ఎంత కాలం రెంట్కి ఉన్నా ఓనర్లు కాలేరు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ భారత సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును ఇచ్చింది, అద్దెకు తీసుకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా..
By అంజి Published on 8 Nov 2025 11:05 AM IST














