తాజా వార్తలు - Page 45
గుజరాత్లో విషాదం.. వార్డ్రోబ్లో చిక్కుకుని 7 ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వార్డ్రోబ్లో పడి ఏడేళ్ల బాలిక ఊపిరాడక మరణించిందని అధికారులు శుక్రవారం...
By అంజి Published on 8 Nov 2025 10:34 AM IST
'జియోసడక్తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...
By అంజి Published on 8 Nov 2025 9:50 AM IST
జమ్మూకశ్మీర్లో 'ఆపరేషన్ పింపుల్'.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కుప్వారా జిల్లాలో కేరన్ ప్రాంతంలో నిర్వహించిన...
By అంజి Published on 8 Nov 2025 9:14 AM IST
Video: పాఠశాలలో దారుణం.. ప్లేట్లు లేవా?.. చిత్తు కాగితాలపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని హుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాత్రలకు బదులుగా కాగితంపై మధ్యాహ్న భోజనం తినడం కనిపించడంతో...
By అంజి Published on 8 Nov 2025 8:52 AM IST
సిమెంట్ మిక్సర్ ట్రక్కు బీభత్సం.. రెండేళ్ల బాలుడు దుర్మరణం
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ మిక్సర్ లారీ (లారీ) గోడను ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.
By Medi Samrat Published on 8 Nov 2025 8:52 AM IST
పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం.. టోర్నీ నుంచి ఔట్..!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో నవంబర్ 8న భారత్-కువైట్ మధ్య మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 8 Nov 2025 8:34 AM IST
ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు బిగ్ అలర్ట్
దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్...
By అంజి Published on 8 Nov 2025 8:29 AM IST
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో 14.8°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం ఉదయం 18.8°Cగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శీతాకాలపు గాలులు వీస్తున్నాయి.
By అంజి Published on 8 Nov 2025 8:14 AM IST
ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం.. వెంటనే రూ.600 కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం
ప్రజాభవన్లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు విజయవంతంగా ముగిశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By అంజి Published on 8 Nov 2025 8:05 AM IST
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు
రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...
By అంజి Published on 8 Nov 2025 7:43 AM IST
లోన్లు తీసుకున్నవారికి HDFC గుడ్న్యూస్.. తగ్గనున్న ఈఎంఐలు
లోన్లు తీసుకున్నవారికి హెచ్డీఎఫ్సీ గుడ్న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ - బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్...
By అంజి Published on 8 Nov 2025 7:31 AM IST
Jubileehills byPoll: వారికి 3 రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు,..
By అంజి Published on 8 Nov 2025 7:17 AM IST














