తాజా వార్తలు - Page 46
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 8:52 AM IST
Andhra Pradesh : నేడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బిజీ బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 28 Jan 2026 8:39 AM IST
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. డాన్ నివేదిక ప్రకారం..
By Medi Samrat Published on 28 Jan 2026 8:25 AM IST
Video: జమ్ముకశ్మీర్లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా రిసార్టుపై విరుచుకుపడ్డ మంచు తుఫాన్
జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతం కురుస్తోంది. సోనామార్గ్ పర్యాటక కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ హిమపాతంతో మంచు కొండలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 28 Jan 2026 8:19 AM IST
కొడుకును చంపిన తల్లి.. ఆపై కూతురిని చంపేందుకు యత్నం.. భర్త టార్చర్ తట్టుకోలేక..
పూణేలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తతో గొడవ పడిన భార్య.. తన 11 ఏళ్ల కొడుకును చంపి, 13 ఏళ్ల కూతురిపై దాడి చేసింది.
By అంజి Published on 28 Jan 2026 7:52 AM IST
Hyderabad : అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:46 AM IST
రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన...
By అంజి Published on 28 Jan 2026 7:35 AM IST
సంతోష్ రావును ఐదు గంటలపాటు విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:29 AM IST
నేటి నుంచే మేడారం మహాజాతర.. భక్తులకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నేటి నుంచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మేడారం వెళ్లే భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 28 Jan 2026 7:20 AM IST
ఏపీలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు.. గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువలో వైద్యసేవలు
రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల..
By అంజి Published on 28 Jan 2026 7:10 AM IST
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ...
By అంజి Published on 28 Jan 2026 7:01 AM IST
మున్సిపల్ ఎన్నికలు.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది. నామినేషన్కు కావాల్సినవి: నామినేషన్ ఫామ్...
By అంజి Published on 28 Jan 2026 6:39 AM IST














