తాజా వార్తలు - Page 47
ఏఐ తో పర్సనల్ విషయాలు చెప్తున్నారా?
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఏఐ ఒకటి. భవిష్యత్తు మొత్తం ఏఐదే కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది.
By అంజి Published on 6 July 2025 2:10 PM IST
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామంలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 6 July 2025 12:44 PM IST
'పాట్నా నేరాల రాజధానిగా మారింది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పాట్నా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By అంజి Published on 6 July 2025 12:13 PM IST
అగ్నివీర్ (ఎయిర్ఫోర్స్) నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
By అంజి Published on 6 July 2025 11:37 AM IST
ఈ నెలలో 2.4 లక్షల కొత్త రేషన్కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By అంజి Published on 6 July 2025 10:55 AM IST
కాలేజీ ఆవరణలో 3 ఇస్లామిక్ మందిరాలు.. వాటి మూలాలపై చెలరేగిన వివాదం
జైపూర్లోని మహారాణి కళాశాల ఆవరణలో కనుగొనబడిన మూడు ఇస్లామిక్ మందిరాల ఉనికిని పరిశోధించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
By అంజి Published on 6 July 2025 10:31 AM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య
బెంగళూరులో 32 ఏళ్ల మహిళ తన భర్తను చంపేసింది. మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన గొడవలో అతనిని కొట్టి చంపినట్లు అంగీకరించింది.
By అంజి Published on 6 July 2025 10:06 AM IST
ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
వారిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఓప్పుకోలేదు.
By అంజి Published on 6 July 2025 9:49 AM IST
వాణిజ్య కేంద్రాల్లో రోజువారీ పని గంటల పెంపు.. తెలంగాణ సర్కార్ అనుమతి
వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 6 July 2025 9:03 AM IST
ప్రయాగ్రాజ్లో అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపు.. 22 మంది అరెస్టు
ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక అనుమతి లేకుండా ప్రయాగ్రాజ్లో మొహర్రం ఊరేగింపు నిర్వహించినందుకు 22 మందిని అరెస్టు చేశారు.
By అంజి Published on 6 July 2025 8:20 AM IST
Vikarabad: విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సర్పన్పల్లి ప్రాజెక్టులో శనివారం నాడు పడవ బోల్తా పడిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని మియాపూర్కు చెందిన...
By అంజి Published on 6 July 2025 8:10 AM IST
దారుణం.. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్.. ఆపై ఆమెను చంపి, డెడ్బాడీని వేలాడదీసి..
ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో శనివారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 6 July 2025 7:32 AM IST