తాజా వార్తలు - Page 43
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST
గుడ్న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 7:15 AM IST
దిన ఫలాలు: ఈ రాశివారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు
చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.
By జ్యోత్స్న Published on 9 July 2025 6:36 AM IST
రూ .8000 లంచం తీసుకుంటూ పట్టుబడిన టాక్స్ ఆఫీసర్..!
హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఉండి రూ. 8000 లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఆమెను...
By Medi Samrat Published on 8 July 2025 9:15 PM IST
ఈ గ్యాంగ్కు లగేజీ బ్యాగ్ కనిపిస్తే చాలు..!
రైల్వే స్టేషన్లలో రద్దీ సమయాల్లో లగేజీ బ్యాగ్ లు కనిపిస్తే చాలు.. ఈ గ్యాంగ్ లేపేస్తారు.
By Medi Samrat Published on 8 July 2025 8:30 PM IST
జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం.. జగన్ టూర్కు షరతులతో కూడిన అనుమతులు
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు ఉల్లఘించి జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ...
By Medi Samrat Published on 8 July 2025 8:03 PM IST
ఈవోలపై దాడి చేస్తే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలి : మంత్రి కొండా సురేఖ
దేవుడి భూములు రక్షించే ఈవోలపై దాడి చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు
By Medi Samrat Published on 8 July 2025 7:42 PM IST
గదిలో ప్రేమికుల మృతదేహాలు.. ఇద్దరికీ 16 ఏళ్లు కూడా నిండలేదు..!
ఢిల్లీలోని నజాఫ్గఢ్లోని బాలిక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 8 July 2025 7:26 PM IST
'వాళ్లకు ఇంగ్లీషు రాదు.. బ్రిటన్ నుంచి బహిష్కరించండి'.. బ్రిటిష్ మహిళ పోస్ట్పై దుమారం
దేశంలో ప్రస్తుతం మరాఠీ vs మరాఠీయేతర భాషా వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే, బ్రిటన్లో కూడా భాష విషయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 8 July 2025 6:46 PM IST