తాజా వార్తలు - Page 42
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
Vizag Crime: యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:08 PM IST
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
తీపి పదార్థాలు తినడం దాదాపు అందరికీ ఇష్టమే. అయితే ఇది చాలా పరిమితంగా ఉంటే సమస్య ఉండదు. కానీ కొందరు షుగర్ ఉన్న..
By అంజి Published on 9 Nov 2025 12:30 PM IST
సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 12:22 PM IST
డ్రైయిన్ దగ్గర తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల బాలిక.. బట్టలు లేకుండా.. చెంపపై గాట్లు
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో తన తల్లిదండ్రుల పక్కన విశ్రాంతి తీసుకుంటున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని...
By అంజి Published on 9 Nov 2025 11:24 AM IST
రాష్ట్రంలో సంచలనం..బీజేపీ ఎమ్మెల్యేపై రేప్, కిడ్నాప్, పోక్సో కేసు
బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు కావడం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 9 Nov 2025 11:14 AM IST
ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చేందుకే SIR..మరోసారి రాహుల్గాంధీ సంచలన కామెంట్స్
ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాల సవరణ అనేది ఓట్ల దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 10:58 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ: హరీశ్రావు
రేవంత్రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 10:37 AM IST
మాగంటి గోపీనాథ్ మరణం: విచారణ కోరుతూ తల్లి ఫిర్యాదు.. కేటీఆర్పై తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ నాయకుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాగంటి గోపీనాథ్ మరణానికి దారితీసిన...
By అంజి Published on 9 Nov 2025 10:19 AM IST
ముఖంపై ముడతలు తగ్గాలంటే.. ఇలా చేయండి
వయసుతో పాటు చర్మం తన సహజ సాగే గుణాన్ని కొల్పోయి ముఖంపై ముడతలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చాలా మందికి వయసు..
By అంజి Published on 9 Nov 2025 9:50 AM IST
దారుణం.. మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై ముగ్గురు గ్యాంగ్రేప్.. గాయపరిచి.. ఆపై..
మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో గురువారం సాయంత్రం నీరు తీసుకురావడానికి బయటకు వెళ్లిన బాలికపై మైనర్ సహా ముగ్గురు అత్యాచారం చేశారు.
By అంజి Published on 9 Nov 2025 9:00 AM IST














