తాజా వార్తలు - Page 41
పంజాబ్లో ఘోర ప్రమాదం..ఐదుగురు వలస కార్మికులు మృతి
పంజాబ్లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 30 May 2025 11:21 AM IST
ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 30 May 2025 10:34 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 May 2025 10:04 AM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:03 AM IST
రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్లు మంజూరు..వారికి నెలకు రూ.4 వేలు
స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 30 May 2025 8:47 AM IST
తెలంగాణ కాంగ్రెస్కు 5 కమిటీలు ఏర్పాటు చేసిన ఏఐసీసీ
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో 5 కమిటీలను ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 30 May 2025 7:30 AM IST
వారెవ్వా..నదిలో చిక్కుకున్న కారుకి ఏనుగు సాయం
కేరళలో ఓ నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్ను లాగుతున్న ఏనుగు వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By Knakam Karthik Published on 30 May 2025 7:09 AM IST
నిరుద్యోగులకు తీపికబురు..ఏపీ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 30 May 2025 6:51 AM IST
విద్యార్థులకు బిగ్ అలర్ట్..గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం
2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది
By Knakam Karthik Published on 30 May 2025 6:29 AM IST
ఈ రాశివారు వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.
By Knakam Karthik Published on 30 May 2025 6:07 AM IST
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరిన RCB.. పంజాబ్కు మరో అవకాశం
న్యూ చండీగఢ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 29 May 2025 10:18 PM IST