తాజా వార్తలు - Page 41
అది చాలా తప్పు : వైఎస్ జగన్
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 7:50 PM IST
కుమారుడి ఆకస్మిక మరణం.. '75 శాతం సంపాదన సమాజానికే ఇచ్చేస్తా'- వేదాంత ఛైర్మన్
అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్ ఆకస్మిక మరణం తర్వాత, బిలియనీర్ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% కంటే ఎక్కువ సమాజానికి...
By Medi Samrat Published on 8 Jan 2026 7:10 PM IST
మరోమారు ఆ వివాదంపై స్పందించిన అనసూయ
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి.
By Medi Samrat Published on 8 Jan 2026 6:31 PM IST
ముత్తు చేసిన దారుణం.. కూతురు పెళ్లి కాదన్నందుకు..
బెంగళూరులోని బసవేశ్వర నగర్లో జరిగిన దారుణ ఘటన విషాదకరంగా ముగిసింది.
By Medi Samrat Published on 8 Jan 2026 5:39 PM IST
'మన శంకర వర ప్రసాద్ గారు' సెన్సార్ రిపోర్ట్ ఇదే..!
ఈ సంక్రాంతికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు' సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
By Medi Samrat Published on 8 Jan 2026 5:09 PM IST
చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 4:13 PM IST
కోట్ల విలువైన చైనీస్ మాంజా పట్టివేత
సంక్రాంతి పండుగ వేళ పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసులు విస్తృత చర్యలు...
By Medi Samrat Published on 8 Jan 2026 4:00 PM IST
అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్ ఖాన్..!
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో అభిషేక్ శర్మ సారథ్యంలోని పంజాబ్ జట్టుతో ముంబై తలపడింది.
By Medi Samrat Published on 8 Jan 2026 3:55 PM IST
హైదరాబాద్లో 'సెలబ్రేట్ ది స్కై' పేరుతో సంక్రాంతి సంబురాలు..తేదీలు ఇవే
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక...
By Knakam Karthik Published on 8 Jan 2026 1:30 PM IST
సాహితీ ప్రీ లాంచ్ బాధితులకు గుడ్న్యూస్..త్వరలోనే న్యాయం చేస్తామని పోలీసుల భరోసా
సాహితీ ఇన్ఫ్రా సంస్థ నిర్వహించిన ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జరిగిన భారీ మోసంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:55 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి రాత్రి వరకే అవకాశం
తిరుమలలో గత ఏడాది డిసెంబర్ 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:26 PM IST
హోటల్ రూమ్లో 17 ఏళ్ల షూటర్పై కోచ్ అత్యాచారం
ఫరీదాబాద్లోని ఒక హోటల్ గదిలో 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్పై కోచ్ అత్యాచారం చేశాడు
By Knakam Karthik Published on 8 Jan 2026 11:55 AM IST














