తాజా వార్తలు - Page 268
Jubileehills byPoll: రేపే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్
అందరి దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్గా మారగా..
By అంజి Published on 14 Oct 2025 12:30 PM IST
Siddipet: క్యూనెట్ స్కామ్లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్
వివాదాస్పద QNET నెట్వర్క్తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న సిద్దిపేట జిల్లాకు చెందిన...
By అంజి Published on 14 Oct 2025 11:40 AM IST
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:58 AM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
నేపాల్ తరహా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు
నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్లో Gen-Z తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 10:48 AM IST
హైదరాబాద్లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్
హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:39 AM IST
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
By అంజి Published on 14 Oct 2025 10:19 AM IST
ట్రంప్ ప్రశ్నకు కంగుతిన్న పాక్ ప్రధాని
ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:41 AM IST
పీఎఫ్ పెన్షన్ పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రమంత్రి
సోమవారం (అక్టోబర్ 13, 2025) న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
By అంజి Published on 14 Oct 2025 9:24 AM IST
మోదీతో స్నేహాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ట్రంప్.. వింటూ నిలబడ్డ పాక్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:08 AM IST
ఎస్సీ వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి
అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 8:51 AM IST














