తాజా వార్తలు - Page 267
2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..!
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది.
By Medi Samrat Published on 26 Nov 2025 7:20 PM IST
హాంకాంగ్లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
హాంగ్కాంగ్లోని ఉత్తర తాయ్ పో జిల్లాలో నివాస సముదాయాలైన బహుళ అంతస్తుల టవర్లపై భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో బుధవారం కనీసం 13 మంది మరణించారు.
By Medi Samrat Published on 26 Nov 2025 6:51 PM IST
Jio vs Airtel : 28 రోజులు కాదు.. నెల మొత్తం.. 1.5GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్తో చౌకైన ప్లాన్..!
మీరు జియో లేదా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కూడా ఉపయోగిస్తున్నారా? చౌకైన ఒక నెల ప్లాన్ కోసం చూస్తున్నారా? ఈ రెండు టెలికాం కంపెనీలు ఒక నెల ప్రీపెయిడ్...
By Medi Samrat Published on 26 Nov 2025 6:23 PM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST
Cyclone Senyar : తీరం దాటిన సెన్యార్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
By Knakam Karthik Published on 26 Nov 2025 5:08 PM IST
ఇనార్బిట్ సైబరాబాద్ను తాకిన బ్లాక్ ఫ్రైడే ఫీవర్
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ నవంబర్ 28 నుండి 30 వరకు జరిగే సూపర్ బ్లాక్ సేల్తో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాపింగ్ కోలాహలాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Nov 2025 4:34 PM IST
భారతదేశంలో ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ప్రదర్శన
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్లలో మూడేసి రోజుల పాటు సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రముఖుల చర్చలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఆఫర్లను అందించిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Nov 2025 4:28 PM IST
బెంగళూరు-హైదరాబాద్ను ఆ కారిడార్గా ప్రకటించాలని ప్రధానికి సీఎం రిక్వెస్ట్
హైదరాబాద్లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 26 Nov 2025 4:21 PM IST
ఘోర పరాజయంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమన్నాడంటే..?
గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 26 Nov 2025 3:57 PM IST
నకిలీ 'నందిని' నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!
కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:34 PM IST
మాదాపూర్లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు
మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 3:29 PM IST
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:09 PM IST














