తాజా వార్తలు - Page 267
Hyderabad: అంతర్జాతీయ వ్యభిచార, డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన ఈగిల్ టీమ్
తెలంగాణ ఈగిల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) నైజీరియా, జింబాబ్వేలకు చెందిన ముగ్గురు విదేశీ మహిళలను వీసా గడువు ముగిసిన తర్వాత...
By అంజి Published on 19 Dec 2025 11:18 AM IST
ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల.. ప్రజలను అలర్ట్ చేసిన సజ్జనార్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.
By అంజి Published on 19 Dec 2025 10:53 AM IST
ఉస్మాన్ హాది మరణం.. బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు.. భారత హైకమిషనర్ కార్యాలయంపై రాళ్ల దాడి
ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక బంగ్లా నేత షరీఫ్ ఉస్మాన్ హాది కన్నుమూశారు.
By అంజి Published on 19 Dec 2025 10:37 AM IST
రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ.25 వేల రివార్డు..గడ్కరీ కీలక ప్రకటన
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారికి రూ. 25,000 రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 10:20 AM IST
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST
AP: క్రైమ్రేట్ 10శాతం తగ్గించడమే ప్రధానంగా పోలీసుశాఖ 'పది లక్ష్యాలు'
ఆంధ్రప్రదేశ్లో నేరాలను పది శాతమే తగ్గించటమే ప్రధానంగా పోలీసు శాఖ పది లక్ష్యాలను నిర్దేశించుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 9:52 AM IST
పెన్షన్లపై సీఎం చంద్రబాబు గుడ్న్యూస్..జిల్లాకు 200 చొప్పున మంజూరు
ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 9:00 AM IST
ఆ ప్రచారం నమ్మకండి..రేషన్కార్డుదారులకు పౌరసరఫరాలశాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తం చేసింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:20 AM IST
శుభవార్త..గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన జాబితా వచ్చేసింది
నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:05 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ కీలక ఉత్తర్వులు..సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 7:21 AM IST
గుడ్న్యూస్..త్వరలోనే ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ కార్డు' జారీ
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 7:11 AM IST
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By Knakam Karthik Published on 19 Dec 2025 6:56 AM IST














