తాజా వార్తలు - Page 23
పోప్ ఫ్రాన్సిన్ ఇక లేరు.. ప్రకటించిన వాటికన్
పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
By Knakam Karthik Published on 21 April 2025 8:22 AM
రైతులకు తీపికబురు..త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చింది.
By Knakam Karthik Published on 21 April 2025 8:08 AM
Hyderabad: ప్రియుడిపై మోజుతో.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ఓ మహిళ తన భర్తను చంపి పూడ్చి పెడ్డింది.
By అంజి Published on 21 April 2025 8:00 AM
Video: సభా వేదిక దగ్గరే ల్యాండయిన హెలికాప్టర్.. జనం పరుగులు
నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తోన్న రైతు మహోత్సవ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 April 2025 7:38 AM
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 April 2025 7:19 AM
టోపీ, హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా?
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి టోపీ ధరిస్తారు. అలాగే బైక్లపై బయటకు వెళ్లేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్...
By అంజి Published on 21 April 2025 7:03 AM
ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన BCCI..లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
టీం ఇండియా సీనియర్ పురుషుల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 April 2025 6:35 AM
Video: చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి.. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
By అంజి Published on 21 April 2025 6:15 AM
కాంగ్రెస్, బీఆర్ఎస్..ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 April 2025 5:48 AM
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 5:25 AM
రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 21 April 2025 5:22 AM
మరో ఎన్కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్రనేత సహా 8 మంది నక్సల్స్ హతం
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 21 April 2025 4:46 AM